కేంద్ర ప్రభుత్వం… రాష్ట్రానికి కేటాయిస్తున్ననిధులపై మంత్రి హరీష్ రావుకు స్పష్టత లేకపోవడం సిగ్గుచేటన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. మీడియా ముందుకు వచ్చి అరవడం తప్ప ఆయన చేసేదేమీ లేదన్నారు. హరీష్ రావు తన పేరును అరిచేరావుగా మార్చుకుంటే మంచిదని సూచించారు. కేంద్ర నిధులపై సీఎం కేసీఆర్ తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చర్చకు వస్తారని… దానికి కేసీఆర్ సిద్ధమేనా అని హరీష్ కు సవాల్ విసిరారు. దుబ్బాక ఉపఎన్నికలో ఓటమి భయంతో ఓటర్లను హరీష్ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.డబ్బు, అధికార బలంతో ఎన్నికల్లో గెలవాలని టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోందన్నారు డీకే అరుణ.
కేంద్రం ఇస్తున్న నిధులపై హరీష్ కు స్పష్టత లేదు: డీకే అరుణ
- హైదరాబాద్
- October 21, 2020
లేటెస్ట్
- రిటైర్మెంట్ ప్రకటించిన ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి
- V6 DIGITAL 16.05.2024 AFTERNOON EDITION
- హైదరాబాద్ సిటీని కమ్మేసిన మేఘాలు.. భారీ వర్షం అలర్ట్
- వైసీపీ నేతల ఇండ్లల్లో నాటు బాంబులు గుర్తింపు
- జూన్ 4న దేశం షాకయ్యే రిజల్ట్ వస్తది : జగన్
- మోదీ రైతుల సంక్షేమం కోసం ఏం చేయలేదు : శరద్ పవార్
- సీఏఏ అమలు చేసి తీరుతాం..ఇది మోదీ గ్యారంటీ : మోదీ
- ఓరి దుర్మార్గుల్లారా : మెడికల్ షాపుల్లోనే నకిలీ మందులు అమ్ముతున్నారు..!
- ఫ్లోర్ టెస్ట్ జరగాల్సిందే .. ఎల్లారెడ్డి బల్దియా కేసులో హైకోర్టు
- అమిత్ షాను ప్రధానిని చేసేందుకే మోదీ ఓట్లు అడుగుతున్నారు : కేజ్రీవాల్
Most Read News
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- త్వరలో స్థానిక ఎన్నికలు
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ