మోడీ  నాయకత్వంలో రోజూ  ధరలు పెరుగుతున్నయ్

మోడీ  నాయకత్వంలో రోజూ  ధరలు పెరుగుతున్నయ్

దేశంలో ధరల  పెరుగుదలపై  ప్రధాని మోడీపై  ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు  మంత్రి కేటీఆర్.  మోడీ  నాయకత్వంలోని  దేశంలో రోజు రోజుకు  ధరలు పెరుగుతున్నాయన్నారు. ప్రపంచంలో  LPG ధర అత్యధికంగా  మన దేశంలోనే  ఉందన్నారు. పెట్రోల్  రేట్లలో  3వ స్థానం, డీజిల్ రేట్లలో  8వ ప్లేస్  ఉన్నామని  ట్వీట్ చేశారు కేటీఆర్.