ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్. ఆర్టీసీ సమ్మెపై ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో ఆర్టీసీ డీఎంలు, డీవీఎంలు, రీజనల్ మేనేజర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 21న నుంచి విద్యా సంస్థలు పున:ప్రారంభం కానున్నందున ఆర్టీసీ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు మంత్రి పువ్వాడ . ప్రస్తుతం జిల్లాల్లో వంద శాతం బస్సులు నడుస్తున్నాయని, హైదరాబాద్ లో 40 శాతం బస్సులు నడుస్తున్నట్లు అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. హైదరాబాద్ లో బస్సులు నడిపేందుకు ప్రైవేట్ డ్రైవర్లు భయపడుతున్నారని అధికారులు చెప్పడంతో..నగరంలో 100శాతం బస్సులు పూర్తిస్థాయిలో నడిపించాలని అధికారులకు పువ్వాడ ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్ లో బస్సులు నడిపేందుకు ప్రైవేట్ డ్రైవర్లు భయపడుతున్నారు
- హైదరాబాద్
- October 16, 2019
లేటెస్ట్
- రోడ్డు పక్కన బార్బర్ షాపులో..గడ్డం ట్రిమ్ చేయించుకున్న రాహుల్
- రుణమాఫీ చేసేద్దాం..ఎన్నికల కోడ్ ముగిసేలోపు నిధుల సమీకరణ
- CM Revanth - తెలంగాణ ఏర్పాటు | AP ఫలితాలపై బెట్టింగ్ | స్థానిక బార్బర్ షాపులో రాహుల్ | V6 తీన్మార్
- మామిడి రేటు ఢమాల్..టన్నుకు రూ. 10 వేలే ఇస్తున్న దళారులు
- స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై కమిషన్ కసరత్తు
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్పై పంజాబ్ ఘనవిజయం
- పీఓకేను స్వాధీనం చేసుకుంటం: అమిత్ షా
- Federation Cup 2024: బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ఖాతాలో స్వర్ణం
- T20 World Cup 2024: కోహ్లీతో జాగ్రత్త.. పాక్ ఆటగాళ్లను హెచ్చరించిన మాజీ కెప్టెన్
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- టూర్లకు పోతున్న లీడర్లు
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు