లాటరీ పద్దతిలో డబుల్ బెడ్రూం  ఇళ్ల కేటాయింపు

 లాటరీ పద్దతిలో డబుల్ బెడ్రూం  ఇళ్ల కేటాయింపు

అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయిస్తామన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని.. లెనిన్ నగర్ లో 80 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఆమె ప్రారంభించారు.  3 ఎకరాల స్థలంలో 200 మంది లబ్దిదారులకు.. 10 బ్లాక్ లు నిర్మాణం చేపట్టారు.  ఇందులో 5 బ్లాక్ లు పూర్తి కావడంతో లాటరీ పద్దతిలో డ్రా తీశారు.  మొదటి విడతలో ఎంపికైన 80 మంది లబ్దిదారులకు పట్టాలు అందజేశారు మంత్రి.  మిగితా లబ్దిదారులకు నిబంధనల ప్రకారం ఇళ్లను కేటాయిస్తామన్నారు.

 

మరిన్ని వార్తల కోసం...

 

ఏపీ ప్రభుత్వం ప్రేక్షకుల్ని అవమానించింది