RCBvsMI : వాంఖడే వార్..బ్యాటింగ్ చేయనున్న ఆర్సీబీ

RCBvsMI : వాంఖడే వార్..బ్యాటింగ్ చేయనున్న ఆర్సీబీ

ఐపీఎల్ 2023లో మరో హాట్ పోరు జరుగుతోంది.ముంబై వాంఖండే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు తలపడుతున్నాయి.  ఇందులో భాగంగా టాస్ గెలిచిన ముంబై  బౌలింగ్ తీసుకుంది.  దీంతో ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేయనుంది.

ముంబై ఇండియన్స్ తుది జట్టు : రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా, ఆకాష్ మధ్వల్, కుమార్ కార్తికేయ, జాసన్ బెహ్రెండోర్ఫ్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుది జట్టు : విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), అనుజ్ రావత్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), వనిందు హసరంగా, హర్షల్ పటేల్, విజయ్‌కుమార్ వైషాక్, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్