కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో భారత్ జోడో యాత్ర రెండో విడత మంగళవారం ఢిల్లీలో తిరిగి ప్రారంభమైంది. ములుగు ఎమ్మెల్యే సీతక్క ఈ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్కను రాహుల్ ఇలా ఆప్యాయంగా పలకరించారు.