ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం గోదరిగూడ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. మరో పదిమందికి గాయాలయ్యాయి. మహారాష్ట్రలోని కిన్వట్ నుండి దండేపల్లి మండలం ఓడరేవు వద్ద ఉన్న కాకో దేవుని దర్శనానికి కొంతమంది భక్తులు మాక్సి వాహనంలో వచ్చారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం.. గురువారం ఉదయం 5.30 గంటల సమయంలో అదుపుతప్పి మార్నింగ్ వాకర్స్ మీదకు దూసుకెళ్లింది. అప్రమత్తమైన డ్రైవర్.. తప్పించబోవడంతో వాహనం బోల్తా పడింది. వ్యాన్లో ఉన్న కనక జంగు (75) అనే వ్యక్తి వ్యాన్లో ఇరుక్కొని మృతి చెందగా.. రోడ్డుపై వాకింగ్ చేస్తున్న మేఘరాజ్ అనే వ్యక్తి కూడా తీవ్ర గాయాలతో మృతి చెందాడు. కాగా.. మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు.
దైవదర్శనానికి వెళ్తూ వ్యాన్ బోల్తా.. ఇద్దరి మృతి
- తెలంగాణం
- October 28, 2021
లేటెస్ట్
- హార్డ్ డిస్క్ల్లోనే ఫోన్ ట్యాపింగ్ సీక్రెట్ డేటా
- అభినవ్ గోమటం .. నవ్వించే దొంగ
- ఒంటరైన ఐకే రెడ్డి .. బీఆర్ఎస్కు దూరం .. అందని హస్తం
- ఆది సాయి కుమార్ హీరోగా .. కృష్ణ ఫ్రమ్ బృందావనం షురూ
- ఇందూరులో బీఆర్ఎస్ ఎదురీత
- తెలంగాణ అమర్ నాథ్కు వేళాయే.. ఏడాదికి మూడు రోజులే లింగమయ్య దర్శనం
- ఖమ్మంలో బీజేపీ ప్రచారానికి కాకతీయుల వారసుడు!
- తటస్థ వేదికల్లో పాక్తో టెస్ట్లకు రెడీ: రోహిత్
- పాత పర్మిషన్లతో మట్టి దందా!.. కేటాయించింది ఓ చోట.. తవ్వకాలు మరోచోట
- జైపూర్ మ్యూజియంలో విరాట్ మైనపు బొమ్మ
Most Read News
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- మామిడి ధర రూ.40వేలకు డమాల్
- యాదగిరిగుట్టలో ఉత్తర్వులను తుంగలో తొక్కిన భద్రతా సిబ్బంది..
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- నెరవేరనున్న దశాబ్దాల కల
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్