తెలంగాణ వచ్చిన తర్వాత కూడా పోడు భూముల కోసం పోరాడాల్సిన పరిస్థితి రావడం సిగ్గు చేటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో జాటోతు తనూ నాయక్ వర్ధంతి సందర్భంగా ఆయన ఫోటోకు సంజయ్ నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రజాకార్లపై తనూ నాయక్ పోరాటం అందరికీ స్ఫూర్తినిస్తుందన్నారు. కేసీఆర్ పాలన రజాకార్ల పాలనను మరిపిస్తుందని సంజయ్ అన్నారు. కేసీఆర్ సర్కార్కు ఎన్నికలప్పుడు మాత్రమే పోడు భూముల సమస్య గుర్తుకు వస్తుందని ఆయన విమర్శించారు. సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వమే సమస్యలు సృష్టిస్తుందని ఆయన ఆరోపించారు. పట్టణాల్లో టీఆర్ఎస్ నాయకులు భూ కబ్జాలు చేస్తున్నారని సంజయ్ అన్నారు. పేద లంబాడీల కోసం బీజేపీ పోరాడుతుందని సంజయ్ అన్నారు.
సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వమే సమస్యలు సృష్టిస్తోంది
- హైదరాబాద్
- March 20, 2021
లేటెస్ట్
- మీ కాల్మొక్తా గేటు తీయుండ్రి ! నామినేషన్ టైం అయిపోయాక వచ్చిన అభ్యర్థి
- గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి మే 27న పోలింగ్
- కాంగ్రెస్కు మహిళల ‘గ్యారంటీ’!
- మన ఎన్నికల ఖర్చు ప్రపంచంలోనే టాప్
- ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు..ఆరుగురు మృతి
- హామీలు ఇచ్చేటప్పుడు జర చూసుకొని ఇవ్వాలి సార్..!!
- ప్రజల గుండెలు చీలిస్తే నేనే కనిపిస్త.. నా గుండె చీలిస్తే తెలంగాణ కన్పిస్తది: కేసీఆర్
- నేను హోం మంత్రి అయితే..బీఆర్ఎస్ నేతలంతా జైలుకే : కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి
- ఇయ్యాల సెకండ్ ఫేజ్.. 89 స్థానాలకు పోలింగ్
- ఫోన్ ట్యాపింగ్ కేసులో జీవితఖైదు సెక్షన్లు
Most Read News
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- ఏప్రిల్ 26న ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఆంక్షలు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు
- దోస్త్కు వేళాయే.. ఇది ఇంటర్ పాసైన వాళ్ల కోసమే.!