పరిషత్ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటల నుంచి 5 గంటల వరకు కౌంటింగ్ జరుగుతుంది. అయితే మధ్యాహ్నానికి ట్రెండ్స్ తెలిసిపోతాయి. 2వేల 426 మంది జెడ్పీటీసీ అభ్యర్థులు, 18వేల 930 మంది ఎంపీటీసీ అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. పరిషత్ ఓట్ల లెక్కింపుకు 123 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదటగా ఎంపీటీసీ, తర్వాత జెడ్పీటీసీల ఓట్లు లెక్కిస్తారు. లెక్కింపు కేంద్రాల దగ్గర భారీ ఏర్పాట్లు చేశారు పోలీసులు. 144 సెక్షన్ అమలు ఇంప్లీమెంట్ చేస్తున్నారు. 35వేల మంది సిబ్బంది. .లెక్కింపు విధుల్లో పాల్గొంటారు.
పరిషత్ ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం
- తెలంగాణం
- June 3, 2019
లేటెస్ట్
- వెలుగు సక్సెస్: విపత్తు నిర్వహణ సంస్థలు
- క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ను మార్చం: నిర్మలా సీతారామన్
- వెలుగు సక్సెస్: కరెంట్ ఎఫైర్స్
- మాదిగలు కాంగ్రెస్కు ఓటేయాలి
- నా కొడుకు సూసైడ్కు కారణమైన వారికి శిక్ష పడే వరకు పోరాడుతా : వేముల తల్లి రాధిక
- నారా రోహిత్ ప్రతినిధి 2 మూవీ న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్
- ఇందూర్ అర్బన్ లో పూర్ పోలింగ్.. పార్లమెంట్ ఎన్నికల్లో నిరాశపరుస్తున్న పోలింగ్ శాతం
- హరోం హర మూవీలో సుధీర్ బాబు డబ్బింగ్ వర్క్ పూర్తి
- చేవెళ్లలో బీజేపీ గెలుపును ఎవ్వరూ ఆపలేరు
- ఘనంగా దాసరి జయంతి
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..