రంగారెడ్డి జిల్లా: ఆమనగల్ లోని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట పేద ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులు ఆందోళనకు దిగారు. తాము సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూములను ప్రకృతి వనాల పేరిట ప్రభుత్వం లాక్కుంటోందని ఆరోపిస్తూ వారు నిరసన చేపట్టారు. అధికారుల చర్యలను వ్యతిరేకిస్తూ.. ఆమనగల్ లోని ఎమ్మార్వో కార్యాలయం ముందు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు ప్రారంభించారు. దీక్ష శిబిరానికి mrps వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హాజరై సంఘీభావం తెలిపారు.
దళితుల భూములు లాక్కుంటున్నారని… ఎమ్మార్పీఎస్ ధర్నా
- తెలంగాణం
- August 29, 2020
లేటెస్ట్
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్పై పంజాబ్ ఘనవిజయం
- పీఓకేను స్వాధీనం చేసుకుంటం: అమిత్ షా
- Federation Cup 2024: బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ఖాతాలో స్వర్ణం
- T20 World Cup 2024: కోహ్లీతో జాగ్రత్త.. పాక్ ఆటగాళ్లను హెచ్చరించిన మాజీ కెప్టెన్
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- సీఎం జగన్ ఇంట్లో ముగిసిన రాజశ్యామల చండీయాగం
- రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు కేసీఆర్ పిలుపు
- ఏందమ్మా ఇది... . దోమల బ్యాట్ను ఇలా కూడా వాడతారా..
- టెట్ పరీక్ష హాల్టికెట్ల విషయంలో గందరగోళం
- PBKS vs RR: పంజా విసిరిన పంజాబ్ బౌలర్లు.. ఎదుట స్వల్ప లక్ష్యం
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- టూర్లకు పోతున్న లీడర్లు
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు