వాంఖడే స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్తో జరుగుతోన్న మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ టీమ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. దీంతో పంజాబ్ బ్యాటింగ్ చేయనుంది.
ముంబయి : రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, తిలక్ వర్మ, అర్జున్ టెందూల్కర్, హృతిక్ షోకీన్, జోఫ్రా ఆర్చర్, పీయూష్ చావ్లా, జాసన్ బెరెన్డార్ఫ్.
పంజాబ్ కింగ్స్ : అథర్వ తైడే, ప్రభ్సిమ్రాన్ సింగ్, మాథ్యూ షార్ట్, లియామ్ లివింగ్స్టోన్, సామ్ కరన్(కెప్టెన్), జితేష్ శర్మ, హర్ప్రీత్ సింగ్ భాటియా, షారుక్ ఖాన్, హర్ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, అర్ష్దీప్ సింగ్.