నల్గొండ

మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ భార్గవ్ చేరిక నిలిపివేత

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ భార్గవ్ కాంగ్రెస్ పార్టీలో చేరికను నిలిపివేసింది అధిష్టానం.  ఏప్రిల్ 27  ఉదయం ఏఐసీసీ రాష్ట్

Read More

తెలంగాణలో బీఆర్ఎస్ దుకాణం బంద్ : రాజగోపాల్ రెడ్డి

చౌటుప్పల్, వెలుగు:  రాష్ట్రంలో బీఆర్ఎస్ దుకాణం బంద్​అయ్యిందని, తాము వద్దన్నా బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లో చేరుతున్నారని భువనగిరి పార్లమెంట్ ఇన్​

Read More

మఠంపల్లిలో ఎడ్ల బండలాగు పోటీలు షురూ..

మండల కేంద్రంలోని శుభవార్త చర్చి తిరునాళ్ల సందర్భంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి ఎడ్లు బండలాగు  పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను శుభోదయ

Read More

గంజాయి రవాణా చేస్తే చర్యలు : ఎస్పీ చందనా దీప్తి

నార్కట్​పల్లి, వెలుగు : ఎవరైనా గంజాయి అమ్మినా.. రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ చందనా దీప్తి హెచ్చరించారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అన్ని పో

Read More

ఈతకు వెళ్లి తండ్రీకొడుకు మృతి

మోత్కూరు, యాదగిరిగుట్ట, వెలుగు : వ్యవసాయ బావిలో ఈతకు వెళ్లిన తండ్రీకొడుకులు చనిపోయారు. కాగా, తండ్రి మృతదేహం లభించకపోవడంతో ఫైర్​సిబ్బంది 5 గంటల పాటు శ్

Read More

కాంగ్రెస్‌‌లోకి గుత్తా అమిత్‌‌!.. ఇప్పటికే ఎన్నికల ప్రచారానికి దూరం

నల్గొండ, వెలుగు : శాసనమండలి చైర్మన్‌‌ గుత్తా సుఖేందర్‌‌రెడ్డి కొడుకు అమిత్‌‌రెడ్డి త్వరలో కాంగ్రెస్‌‌లో చేరనున

Read More

మర్యాలలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత .. రెడ్​ అలర్ట్​ ప్రకటించిన అధికారులు

రికార్డ్ స్థాయి​ ఉష్ణోగ్రత నమోదు  మర్యాలలో రెడ్​ అలర్ట్​ ప్రకటించిన అధికారులు  జిల్లా అంతటా ఆరంజ్ అలర్ట్​ బయటకు రావడానికి జంకుతున్న

Read More

వద్దన్నా బీఆర్ఎస్ నాయకులు.. నా వెంట తిరుగుతున్నరు : రాజగోపాల్ రెడ్డి

మునుగోడులో  వద్దన్నా..  బీఆర్ఎస్ నాయకులు  తన  దగ్గరికి వస్తున్నారని చెప్పారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.   జేబులో కాంగ్రెస్ క

Read More

రూ. 5 కోట్ల విలువైన గంజాయి తగలబెట్టారు

నల్లగొండ జిల్లాలో సీజ్ చేసిన గంజాయిని తగలబెట్టారు జిల్లా ఎస్పీ చందనాదీప్తి.   నల్లగొండ జిల్లాలోని పలు  పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొన్ని రోజు

Read More

భువనగిరిలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

నార్కట్​పల్లి,వెలుగు(రామన్నపేట): భువనగిరిలో ముచ్చటగా మూడోసారి కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇన్​చార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డ

Read More

ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలి : ఎస్.వెంకట్​రావు

సూర్యాపేట, వెలుగు : పార్లమెంట్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.వెంకట్​రావు కో

Read More

లోక్​సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి : విజయలక్ష్మి

యాదాద్రి, వెలుగు : లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్​ను గెలిపించాలని మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి, శక్తి సమ్మే

Read More

కాంగ్రెస్ ర్యాలీని విజయవంతం చేయాలి : ఎమ్మెల్యే మందుల సామేల్

తుంగతుర్తి, వెలుగు : ఈనెల 27న తిరుమలగిరి మండల కేంద్రంలో నిర్వహించనున్న కాంగ్రెస్ ర్యాలీని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే మందుల సామేల్ పార్టీ శ్రేణులకు పిల

Read More