నల్గొండ
నియోజకవర్గంలో తిష్టవేసి ప్రలోభాలకు పాల్పడ్డ స్థానికేతరులు
ఓటర్లకు డబ్బు, లిక్కర్ పంచుతూ దొరికిన రూలింగ్ పార్టీ నేతలు పైసల కోసం లీడర్ల ఇండ్ల ముందు ఓటర్ల పడిగాపులు నల్గొండ / యాదాద్రి / సూర్యాప
Read Moreమునుగోడులో 92శాతం పోలింగ్
మునుగోడులో చివరి రోజూ ఆగని ప్రలోభాలు మర్రిగూడెం, చండూర్లో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య కొట్లాట నియోజకవర్గంలోనే మకాం వేసిన నాన్ లోకల్స్
Read Moreఇంత దుర్మార్గమైన పోలీసులను ఇంతవరకు చూడలే: రాజగోపాల్ రెడ్డి
నల్గొండ జిల్లా: మునుగోడు ఉప ఎన్నికలో మెజారిటీ తగ్గొచ్చేమో గానీ గెలుపు మాత్రం తనదేనని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
Read Moreమునుగోడులో ఓటమి తప్పదని కేసీఆర్ కు అర్థమైంది: డీకే అరుణ
ప్రధాని గురించి మాట్లాడినంత మాత్రాన దేశ్ కి నేత కారు కేంద్ర దర్యాప్తు సంస్థలను ఎందుకు అడ్డుకున్నావు ? హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి తప్పద
Read Moreకేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే: కిషన్ రెడ్డి
హైదరాబాద్: ప్రెస్ మీట్ లో సీఎం కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతంలో అమిత్ షా,
Read Moreమునుగోడు బైపోల్ లైవ్ అప్డేట్స్
మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సమయం ముగిసింది. సాయంత్రం 6గంటల వరకు క్యూలో ఉన్న వారందరికీ ఓటేసేందుకు అవకాశం ఇవ్వనున్నారు. చాలా పోలింగ్ కేంద్రాల్ల
Read Moreమునుగోడు ఎన్నికతో బీఆర్ఎస్, టీఆర్ఎస్ ఖతం: బండి సంజయ్
హైదరాబాద్: నెల రోజులు విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంచి ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. టీఆర్ఎస్ మంత
Read Moreక్యూలైన్లో ఉన్నవారు ఎంత రాత్రైనా ఓటు వేయొచ్చు: వికాస్ రాజ్
క్యూలైన్ లో ఉన్నవారు ఎంత రాత్రైనా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. కొన్ని చోట్ల గొడవలు జరిగాయని.. మిగతా ప్రా
Read Moreమునుగోడులో ముగిసిన పోలింగ్..క్యూలైన్లలో భారీగా ఓటర్లు
మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6గంటల వరకు క్యూలో ఉన్న వారందరికీ ఓటేసేందుకు అవకాశం ఇచ్చారు. చాలా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరార
Read Moreవడ్డేపల్లిలో మొరాయిస్తున్నఈవీఎంలు...టెంట్ల కింద ఓటర్ల పడిగాపులు
మునుగోడులో పోలింగ్ సమయం ముగిసినా నాంపల్లి మండలం వడ్డేపల్లి గ్రామంలో EVM లు మొరాయిస్తున్నాయి. ఓటర్లు ఓటు వేసేందుకు ఉదయం నుంచి పోలింగ్ కేంద్రం
Read Moreరాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి !
టీఆర్ఎస్ కార్యకర్తలు మరోసారి రెచ్చిపోయారు. నల్గొండ జిల్లా మర్రిగూడెం మండలం సరంపేట లో పోలింగ్ సరళి ని పరిశీలించడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చిన రాజ్ గ
Read Moreమునుగోడు బైపోల్ : సాయంత్రం 5 గంటల వరకు 77.55 శాతం పోలింగ్
మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. 5 గంటల వరకు 77.55శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. పోలింగ్ కు ఇంకా గంట మాత్రమే సమయం ఉంది. 5
Read Moreమునుగోడు బైపోల్ : చండూరులో బీజేపీ టీఆర్ఎస్ కార్యకర్తల ఘర్షణ
మునుగోడు నియోజకవర్గం చండూరులో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. టీఆర్ఎస్ నాన్ లోకల్ లీడర్స్ డబ్బులు పంచుతున్నారని బీజేపీ నేతలు అభ్
Read More












