నల్గొండ
మునుగోడులోనే తిష్ట వేసిన సిరిసిల్ల జెడ్పీ వైస్ ఛైర్మన్ సిద్ధం వేణు
మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా ప్రలోభాలు, ఉద్రిక్తతలు కంటిన్యూ అవుతున్నాయి. విచ్చలవిడిగా డబ్బు, లిక్కర్ పంపిణీ జరుగుతోందన్న ఆరోపణలు పెద్ద ఎ
Read Moreచండూరులో కరీంనగర్ టీఆర్ఎస్ నేతలు ?!
చండూరు మండల కేంద్రంలో ఉద్రిక్తత ఏర్పడింది. ఓ ఇంట్లో కరీంనగర్ కు చెందిన టీఆర్ఎస్ నేతలు ఉన్నారంటూ స్థానిక బీజేపీ నేతలు అక్కడికి చేరుకున్నారు. ఇంట్లో ఉన్
Read Moreమునుగోడులో ఓటింగ్ రోజూ ఆగని ప్రలోభాలు
మునుగోడులో ఉప ఎన్నిక నేపథ్యంలో ఓటింగ్ రోజూ ప్రలోభాలు ఆగడం లేదు. చాలా చోట్ల విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్నట్టు తెలుస్తోంది. నాంపల్లి మం. టీ
Read Moreఓటేసిన కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి
మునుగోడులో బై పోల్ ఓటింగ్ కొనసాగుతోంది. నల్గొండ జిల్లా చండూరు మండలం ఇడికుడ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Read Moreపోలింగ్ స్టేషన్ల తనిఖీ కోసం పాల్ పరుగులు
మునుగోడు ఉప ఎన్నికలో పోటీచేస్తున్న కేఏ పాల్ ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల సందర్శనకు వచ్చారు. మునుగోడులోని ఒక పోలింగ్ కేంద్రాన్ని సందర్శించాక ఆయన హడావుడిగా
Read Moreకేసీఆర్ తో స్రవంతి భేటీ అయ్యారనే వార్తపై రేవంత్ ట్వీట్
మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్
Read Moreచౌటుప్పల్ పోలింగ్ స్టేషన్ దగ్గర వృద్ధుడి పడిగాపులు
మునుగోడు నియోజకవర్గంలో ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చౌటుప్పల్ పోలింగ్ స్టేషన్ ఓ సంఘటన చోటుచేసుకుంది. ఓ వృద్ధుడిని ఓటు వేయించడానికి స్థా
Read Moreవెబ్ కాస్టింగ్ తో పోలింగ్ ను గమనిస్తున్నాం: సీఈఓ వికాజ్ రాజ్
మునుగోడు బై పోల్ ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోందని సీఈఓ వికాజ్ రాజ్ తెలిపారు. ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ తో పరిస్థితులను గమనిస్తున్నామని ఆయన చెప్పా
Read Moreసీఎంతో భేటీపై వస్తున్న వార్తలపై ఫిర్యాదు చేసిన పాల్వాయి స్రవంతి
సీఎం కేసీఆర్ను కలిశానని తనపై వస్తున్న వార్తలపై కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఈసీకి ఫిర్యాదు చేశారు. ఓటర్లను ప్రభావితం చేసేలా ఫేక్ న్యూస్ క్రియేట
Read Moreప్రజలంతా ఓటు హక్కును వినియోగించుకోవాలి : కూసుకుంట్ల
మునుగోడులో పోలింగ్ సజావుగా కొనసాగుతోంది. నారాయణపూర్ మండలం లింగవారిగూడెంలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగి
Read More6 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ షురూ
మునుగోడుతో పాటు దేశంలోని మొత్తం 7 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ కొనసాగుతోంది. ఈ అసెంబ్లీ స్థానాలు 6 రాష్ట్రాల (తెలంగాణ, బీహార్,
Read Moreఅర్థరాత్రి మునుగోడుకు బండి.. అదుపులోకి తీసుకున్న పోలీసులు
మునుగోడు ఎన్నిక నేపథ్యంలో అర్థరాత్రి ఉద్రిక్తత నెలకొంది. మునుగోడు ఓటర్లను టీఆర్ఎస్ పార్టీ నేతలు బెదిరిస్తున్నారన్న సమాచారంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
Read Moreమాకూ గాయాలైనయ్
నల్గొండ అర్బన్, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా టీఆర్ఎస్ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి, ఇతర నాయకులపైకి రాళ్లు రువ్వింది బీజేపీ నేతలనేన
Read More












