నల్గొండ
మునుగోడు బైపోల్ : కారులో మద్యం పట్టుకున్న బీజేపీ నేతలు
మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఓటింగ్కు సమయం ఉన్నా.. ఇంకా ఓటర్ల ప్రలోభాలు కొనసాగుతున్నాయి.. మర్రిగూడ మండలం దామెర భీమనపల్లిలో ఎంపీ
Read Moreమధ్యాహ్నం 3 గంటల వరకు 59.92 శాతం పోలింగ్
మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. 3 గంటల వరకు 59.92శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. 3 గంటల వరకు లక్షా 44 వేల 878 ఓట్లు పోలయ్యాయి.&n
Read Moreమునుగోడు : డబ్బులిస్తామని ముంబయి నుంచి పిలిపించిన్రు
మునుగోడు నియోజకవర్గం గట్టుప్పల్ మండలం అంతంపేటలో ఓటర్లు ఆందోళన చేపట్టారు. ఓటుకు డబ్బులు ఇవ్వడంతో పాటు బస్ చార్జీలు ఇస్తామని నాయకులు ముంబయి&n
Read Moreగట్టుప్పల్లో TRS నేతల నుంచి రూ.3 లక్షల నగదు, మద్యం స్వాధీనం
మునుగోడులో ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. నాన్ లోకల్ టీఆర్ఎస్ నేతలు ఫంక్షన్ హాళ్లు.. ఫాంహౌస్ లలో అడ్డా పెట్టి ఓటర్లకు డబ్బులు పంచేందుకు ప్రయత్నిస్తున్నా
Read Moreమునుగోడు ప్రజలు ప్రలోభాలకు లొంగరు: రాజగోపాల్ రెడ్డి
టీఆర్ఎస్ నేతలు మునుగోడు ప్రజలను ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా లొంగరని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. బయటి నుంచి వచ్చిన నాన్ లోకల్ నేతలు బీజే
Read Moreమునుగోడు : పోలింగ్ను బహిష్కరించిన రంగంతండా వాసులు
నల్గొండ జిల్లా గట్టుప్పల్ మండలం రంగం తండా గ్రామస్తులు ఉపఎన్నిక ఓటింగ్ ను బహిష్కరించారు. తమ గ్రామంలో మౌలిక వసతులు సరిగా లేవంటూ ఫైర్ అయ్యారు.
Read Moreఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని శివన్నగూడెం నిర్వాసితుల డిమాండ్
నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెం గ్రామంలో పోలింగ్ మందకొండిగా కొనసాగుతోంది. శివన్నగూడెం ప్రాజెక్టు భూ నిర్వాసితులు ఎక్కువగా ఉండటంతో.. ఓటర్లు ఓ
Read Moreమునుగోడు బైపోల్లో ఒంటి గంట వరకు 41.3 శాతం ఓటింగ్
నాంపల్లి మండల కేంద్రంలో మహిళా ఓటర్లు బారులు తీరారు. కొత్తగా ఓటు హక్కు వచ్చిన యువతులు ఉత్సాహంగా పోలింగ్ లో పాల్గొంటున్నారు. ఓటు వేసేందుకు మహిళలు
Read Moreమునుగోడులో విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ
దామెరభీమపల్లిలో టీఆర్ఎస్ నాయకులు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. పలు వాహనాల్లో మద్యం, డబ్బులు పంపిణీ చేస్త
Read Moreనాన్ లోకల్స్ కు వ్యతిరేకంగా నిరసన.. మర్రిగూడలో బీజేపీ నేతలపై లాఠీ చార్జ్
మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ మండల కేంద్రంలో ఉద్రిక్తత ఏర్పడింది. స్థానికంగా ఉన్న పలు ఇళ్లలో మెదక్, సిద్ధిపేట (నాన్ లోకల్)కు చెందిన టీఆర్ఎస్ లీడర్
Read Moreఓటు కోసం డబ్బులు ఇవ్వడం, తీసుకోవడం తప్పు : సీఈవో వికాస్ రాజ్
మునుగోడులో స్థానికేతరులు ఎవరూ లేరని సీఈసీ వికాస్ రాజ్ చెప్పారు. నాన్ లోకల్స్ ను గుర్తించి బయటకు పంపామని అన్నారు. మర్రిగూడలో రెండు వర్గాల మధ్య చిన
Read Moreమొరాయించిన ఈవీఎంలు.. చిన్నకొండూరులో నిలిచిపోయిన పోలింగ్
మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా పలుచోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. చౌటుప్పల్ మండలం చిన్నకొండూరులో పోలింగ్ నిలిచిపోయింది. ఈవీఎంలు మొరాయించడంతో పోల
Read Moreఓడిపోతాననే డిప్రెషన్లో కేసీఆర్ ఏదేదో చేస్తున్నడు : బండి సంజయ్
మునుగోడులో టీఆర్ఎస్ నాయకులు ఒక్కో ఓటుకు రూ.10వేల నుంచి రూ.15వేల దాకా పంచారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ధన బలంతో మునుగోడులో గెలవ
Read More












