నల్గొండ

మునుగోడు ఉప ఎన్నికతో భారీగా పెరిగిన లిక్కర్ సేల్స్ 

ఉప ఎన్నికతో భారీగా పెరిగిన లిక్కర్ సేల్స్  రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్​లో రూ.2,700 కోట్లు, అక్టోబర్​లో రూ.3,037 కోట్ల అమ్మకాలు 

Read More

మునుగోడు బైపోల్ ఫలితంపై కోట్లలో పందాలు

ఆసక్తికరంగా చివరి మూడు గంటల పోలింగ్‌ తెలంగాణ, ఏపీలో కోట్ల రూపాయల్లో పందాలు మునుగోడు బైపోల్ ఫలితంపై కోట్లలో పందాలు ఏజెంట్లతో రంగంలోక

Read More

ఒక వ్యక్తి స్వార్ధం , ఒక పార్టీ కుట్రతో ఉపఎన్నిక: జగదీష్ రెడ్డి

మునుగోడు ఉప ఎన్నిక పరిణామాలు, ఫామ్ హౌస్ వ్యవహారంలో బీజేపీ వైఖరిపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఫామ్ హౌస్ వ్యవహారంలో దొరికిన దొంగల బండారం ప్రజలు

Read More

మునుగోడులో బీజేపీయే గెలవబోతోంది: వివేక్ వెంకటస్వామి

మునుగోడులో బీజేపీ జెండా ఎగురబోతోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. బీజేపీ గెలవకూడదని టీఆర్ఎస్ అన్ని రకాల ప్రయత

Read More

మునుగోడు ఎన్నికల ఈవీఎంలను మార్చేస్తుండ్రు: కేఏ పాల్

నల్లగొండ జిల్లా:  మునుగోడు ఎన్నికల- ఈవీఎం లను మానుప్యులేట్, రీప్లేస్ చేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. ము

Read More

ఫాం హౌస్ కేసు : బీజేపీ పిటిషన్పై విచారణ వాయిదా

ఫాంహౌస్ కేసుకు సంబంధించి బీజేపీ పిటిషన్ పై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. కేసుకు సంబంధించి న్యాయస్థానం 8మంది ప్రతివాదులకు నోటీసులు జారీ

Read More

మునుగోడు ఉపఎన్నికలో 93.13 శాతం పోలింగ్

చెదురుమదురు ఘటనలు మినహా మునుగోడు ఉపఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 93.13శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. నియోజకవర్గంలో 2లక్షల 41వేల 8

Read More

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌&z

Read More

సూర్యాపేటలో చెకుముకి పోటీల పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆవిష్కరణ

సూర్యాపేట కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాటిల్‌‌‌‌

Read More

చౌటుప్పల్, నారాయణపురం మండలాల్లో క్రాస్​ఓటింగ్?

యాదాద్రి, వెలుగు: మునుగోడు పోలింగ్ సందర్భంగా ఓటర్లు గందరగోళానికి గురయ్యారు. కొన్ని చోట్ల క్రాస్​ఓటింగ్​జరగ్గా, ఈవీఎంల విషయంలో కొందరు ఓటర్లు తికమకపడ్డా

Read More

ఎన్నికలను బహిష్కరించిన రంగం తండా, హజ్నా తండావాసులు

ఫోన్​లో మాట్లాడి డెవలప్ ​చేస్తామని మాటిచ్చిన మంత్రి   పంచాయతీ చేస్తానని హామీ  మర్రిగూడ, వెలుగు: మర్రిగూడ మండలంలోని అంతంపేట పరిధిలో

Read More

యాదాద్రిలో​ స్లోగా మొదలై వేగం పుంజుకున్న పోలింగ్

యాదాద్రి, వెలుగు: మనుగోడు ఉప ఎన్నిక పోలింగ్ యాదాద్రి జిల్లాలో​ స్లోగా మొదలై సాయంత్రానికి వేగం పుంజుకుంది. జిల్లాలోని చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మం

Read More

ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలే: బండి సంజయ్

  కేసీఆర్ జేబు మనిషిలా ఎన్నికల ప్రధాన అధికారి గులాబీ లీడర్లకు గులాంగిరీ చేసేటోళ్ల అంతు చూస్తం ఎన్ని కుట్రలు చేసినా మునుగోడులో గెలిచేది

Read More