దేశం
నీ ఆస్తులపై బహిరంగ చర్చకు సిద్ధమా? : ఎమ్మెల్యేలు వీరేశం, అనిల్
జగదీశ్ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వీరేశం, అనిల్ సవాల్ గత బీఆర్ఎస్ హయాంలో భారీ స్కామ్లు &
Read Moreనీట్ పరీక్ష నిర్వహణలో కేంద్రం ఫెయిల్: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
కోల్ బెల్ట్/న్యూఢిల్లీ, వెలుగు: నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విమర్శించారు. దీ
Read Moreఆస్పత్రి నుంచి అద్వానీ డిశ్చార్జ్
న్యూఢిల్లీ: అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ డిశ్చార్జ్ అయ్యారు. వృద్ధాప్య సంబంధ సమస్యలతో ఆయన బుధవారం ఢిల్లీలోని ఎయిమ్స్
Read Moreఢిల్లీ ఎయిర్ పోర్ట్లో ప్రమాదం : గాలివానకు కూలిపోయిన పైకప్పు
దేశరాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షం, ఈదురుగాలులు కారణంగా ఇందిరా గాంధీ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్ట్ లోని టర్మినల్ 1 దగ్గర పై కప్పు కూలిపోయి
Read Moreనీట్ దోషులను శిక్షిస్తం.. హై లెవల్ ఎంక్వైరీ జరుగుతున్నది: రాష్ట్రపతి ముర్ము
ఎమర్జెన్సీ.. దేశ చరిత్రలో చీకటి అధ్యాయం అది రాజ్యాంగంపై జరిగిన అతిపెద్ద దాడి అగ్రి, డి
Read Moreయడ్యూరప్పకు బిగ్ షాక్ .. చార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత బీఎస్ యడ్యూరప్ప బిగ్ షాక్ తగిలింది. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలపై సీఐడీ గురువారం చార్జిషీట్
Read Moreతినాలా వద్దా : 25 నుంచి 100 శాతం పెరిగిన కూరగాయల ఖర్చు
గత మూడు వారాలుగా కూరగాయల ధరలు దడపుట్టిస్తున్నాయి. 100 రూపాయలు పెడితే ఒక కిలో కూరగాయలు కూడా రావడం లేదు. దీంతో సామాన్యులు ఒక పూట భోజనం కూరగాయలతో చేయాలంట
Read Moreడేర్ డెసిషన్ : అలాంటి బార్లు, పబ్బులను బుల్డోజర్లతో కూల్చేయండి..!
మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమ పబ్బులు, బార్లు, రెస్టారెంట్లపై కీలక నిర్ణయం తీసుకుంది. థానే, మీరా భైందర్ పట్టణాల్లో ని నగరాల్లో అనుమతి లేకుండ
Read MoreNepal Floods: వరదలతో నేపాల్ దేశం అల్లకల్లోలం
ఖట్మండ్: నేపాల్ వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 15 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు నేపాల్ ను ముంచెత్తుతున్నాయి. వర్షాల కారణంగా కొం
Read Moreనీట్ పేపర్ లీక్ కేసులో.. సీబీఐ తొలి అరెస్ట్.
నీట్ పేపర్ లీక్ కేసులో మొదటిసారి నిందితులను అరెస్ట్ చేసింది సీబీఐ. బీహార్ లోని పాట్నాలో నీట్ పేపర్ లీక్ కేసులో కీలక నిందితుడు మనీష్ ప్రకాష్ తోపాటు మరో
Read MoreTrains Cancelled: హైదరాబాద్ టు న్యూఢిల్లీ 78 రైళ్లు రద్దు..36 దారి మళ్లించారు
హైదరాబాద్- న్యూఢిల్లీ మధ్య పలు రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. ఈ రెండు నగరాల మధ్య మొత్తం 78 రైళ్ల రాకపోకలను రద్దు చేసింది. దీంతో పాటు
Read Moreనిలకడగా లాల్ కృష్ణ అద్వానీ ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్..
బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్ లో జాయిన్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే డాక్టర్లు ఆయనకు వైద్యపరీక్షలు న
Read Moreబీజేపీ లీడర్ నవీనీత్ కౌర్ ముంబై హైకోర్టు వార్నింగ్
ముంబై: బీజేపీ లీడర్, మాజీ ఎంపీ నవనీత్ కౌర్ రానా, ఆమె భర్త, ఎమ్మెల్యే రవి రానాలకు ముంబై హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. హనుమాన్ చాలీసా పఠనం కేసులో వారిద్ద
Read More












