దేశం
అమర్నాథ్ యాత్రకు.. ఫస్ట్ బ్యాచ్లో 4వేల మంది టూరిస్టులు
శ్రీనగర్: అమర్ నాథ్ ఫస్ట్ బ్యాచ్ యాత్రికులు శుక్రవారం కాశ్మీర్ లోయకు చేరుకున్నారు. శ్రీనగర్ కు చేరుకున్న 4,603 మంది యాత్
Read Moreరాజ్యసభలోనూ నీట్ పై రచ్చ
న్యూఢిల్లీ: నీట్ ఎగ్జామ్పై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో రాజ్యసభలో గందరగోళం నెలకొన్నది. చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ దృష్టిని ఆకర్షించేందుకు ప్రతి
Read More44 లక్షల మంది రైతులకు కరెంటు బిల్లు మాఫీ.. మహారాష్ట్ర సర్కారు నిర్ణయం
ముంబై: మహారాష్ట్రలో 44 లక్షల మంది రైతులకు కరెంటు బిల్లు మాఫీ చేయాలని నిర్ణయించామని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తెలిపారు. ప్రస్తుతం
Read Moreఢిల్లీలో కుండపోత.. 88 ఏండ్లలోనే అత్యధిక వాన
లోతట్టు ప్రాంతాలు జలమయం పలుచోట్ల ట్రాఫిక్ జామ్.. వాహనదారులకు ఇబ్బందులు కరెంట్ సప్లై ఆపేసిన
Read Moreలోక్సభలో నీట్ హీట్..చర్చకు విపక్షాల పట్టు
రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలోనే చర్చిద్దామన్న పాలక వర్గం తన మైక్ కట్ చేశారన్న రాహుల్, కట్ చేసే సిస
Read Moreజైలు నుంచి విడుదలైన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్
జార్ఖండ్ మాజీ సీఎం, జార్ఖండ్ ముక్తి మోర్చా వర్కింగ్ ప్రెసిడెంట్ హేమంత్ సోరెన్ జైలు నుంచి విడుదలయ్యారు. భూ కుంభకోణానికి సంబంధించిన మ
Read Moreఅసదుద్దీన్ ఇంటిపై దాడి.. గోడకు ‘భారత్ మాతాకీ జై’ అంటూ స్టిక్కర్లు
నేమ్ ప్లేట్ పై నల్లరంగు పూసిన అగంతకులు గోడకు ‘భారత్ మాతాకీ జై’ అంటూ స్టిక్కర్లు ఢిల్లీలోని నివాసం వద్ద ఘటన ఢిల్లీ:
Read MoreNEET Crisis: నీట్ రద్దు చేయాలని..తమిళనాడుఅసెంబ్లీలో తీర్మానం
చెన్నై:NEET పేపర్ లీక్,పరీక్షల నిర్వహణలో అవకతవకలపై దేశవ్యాప్తంగా నిరసనలు , ఆందోళనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. మరోవైపు గురువారం (జూన్ 28) న
Read Moreఏం తెలివిరా : చెప్పుల్లో కొకైన్.. ఫస్ట్ టైం ఇండియాలో ఇలాంటి స్మగ్లింగ్
నైజీరియా నుంచి దోహా మీదుగా వచ్చిన కెన్యా మహిళ నుంచి రూ.22 కోట్ల విలువైన 2.2 కిలోల కొకైన్ను చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్
Read Moreప్రభుత్వాస్పత్రిలో సినిమా షూటింగ్..హ్యూమన్ రైట్స్ కమిషన్ సీరియస్
కొచి: కేరళలోని ఓ ప్రభుత్వాస్పత్రిలో సినిమా షూటింగ్ చేయడం పట్ల హ్యూమన్ రైట్స్ కమిషన్ సీరియస్ అయింది. అంగమాలి ప్రభుత్వాస్పత్రిలో గురువారం రాత్రి
Read Moreఇదేం పద్దతి: లోక్ సభలో రాహుల్ మాట్లాడుతుంటే మైక్ కట్ చేశారు : కాంగ్రెస్
న్యూఢిల్లీ: లోక్ సభలో నీట్ పేపర్ లీక్ అంశాన్ని లేవనెత్తడంతో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మైక్ ను కట్ చేశారు. దీంతో కాంగ్రెస్ నేతలు ఇదేం పద్దతి అంటూ విరు
Read Moreఎందుకీ అలర్ట్..: ఆస్పత్రుల్లో ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలి
కేరళ ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. ఆసుపత్రులను సందర్శించే వారికి మాస్క్లను తప్పనిసరి చేసింది. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్
Read Moreశ్రీలంకలో భారీ ఆన్లైన్ మోసాలు..60 మంది భారతీయులు అరెస్ట్
కొలంబో: శ్రీలంకలో 60 మంది భారతీయులను అరెస్ట్ చేసింది అక్కడి నేర పరిశోధన విభాగం. ఆన్ లైన్ ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారంటూ వీరిని అరెస్ట్ చేశారు. కొలంబ
Read More












