దేశం
నేతాజీ ఉంటే భారతదేశం విడిపోయేది కాదు.. ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ సంచలన వ్యాఖ్యలు
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవించి ఉంటే భారతదేశం విడిపోయి ఉండేది కాదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్
Read Moreషూటర్ల కాల్పుల్లో ఇద్దరు మహిళలు మృతి.. రుణ వివాదంపై అనుమానాలు
జూన్ 18 తెల్లవారుజామున ఢిల్లీలోని ఆర్కే పురం పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని షూటర్ల కాల్పుల్లో ఇద్దరు మహిళలు మరణించారని పోలీసులు తెలిపారు.
Read Moreవరుస భూకంపాలు..24 గంటల్లో ఐదుసార్లు
వరుస భూకంపాలతో జమ్మూ, కశ్మీర్, లడఖ్ వణికిపోతోంది. 24 గంటల్లో ఐదుసార్లు భూమి కంపించడం స్థానికంగా భయాందోళనకు గురిచేస్తోంది. తాజగా జూన్ 18వ తేదీ ఆదివారం
Read Moreఫైవ్ స్టార్ హోటల్లో అగ్నిప్రమాదం..భయాందోళనతో జనం పరుగులు
ముంబైలోని భారీ భవనంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ట్రైడెంట్ హోటల్ భవనం నుంచి భారీగా పొగలు రావడం స్థానికంగా కలకలం రేపింది. బిల్డింగ్ పై భా
Read Moreపట్టాలు తప్పిన ఎంఎంటీఎస్...పలు రైళ్ల రాకపోకలు ఆలస్యం
ఎంఎంటీఎస్ రైలు పట్టాలు తప్పింది. జూన్ 18వ తేదీ ఆదివారం ఉదయం 8.25 గంటలకు ఎంఎంటీఎస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
Read Moreసిక్కింలో వరదలు.. టూరిస్టులను రక్షించిన సైన్యం
గ్యాంగ్ టక్: నార్త్ సిక్కింలో మూడు రోజుల పాటు కురిసిన వర్షాలకు రోడ్డు కొట్టుకుపోయి చిక్కుకుపోయిన 400 మంది పర్యాటలకును బోర్డర్ రోడ్స్ ఆర్గనై
Read Moreఅపార్ట్మెంట్ పైనుంచి పడి విద్యార్థి మృతి
నోయిడాలో దారుణం నోయిడా: ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో మరో విషాదం చోటుచేసుకుంది. సిటీలోని ఓ హౌసింగ్ సొసైటీలో ఎనిమిదో అంతస్తు పైనుంచి పడి స్టూడెంట్
Read Moreఏ పని చేసినా నిన్నటి కంటే బెటర్ గా చేయండి
ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ న్యూఢిల్లీ: దేశంలోని పరిశ్రమలు టెక్నా లజీ అభివృద్ధిపై మరింత ఫోకస్ పెట్టా లని నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ (ఎన్ఎస్ఏ) అజ
Read Moreక్రికెట్ బుకీ అనిల్ జైసింఘానీపై ఈడీ చార్జ్షీట్
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన క్రికెట్ బుకీ అనిల్&
Read Moreవెల్ కమ్.. మోదీజీ
న్యూయార్క్: ఈ నెల 20న ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఇండియన్ – అమెరికన్ల నుంచి వెల్ కమ్ విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఆయనకు స
Read Moreమణిపూర్లో మళ్లీ అల్లర్లు.. బీజేపీ లీడర్ల ఇండ్లే లక్ష్యం
శుక్రవారం రాత్రి నుంచి కొనసాగుతున్న హింస ఇంఫాల్/కోల్కతా/గువహటి: మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. శుక
Read Moreకొత్తగా పెళ్లైన అక్కాచెల్లెళ్లు.. అత్తింటి నుంచి బంగారం, డబ్బుతో జంప్
ఇద్దరన్నదమ్ములను చేసుకున్న ఇద్దరు అక్కా చెల్లెళ్లు అత్తింటి వారిని బురిడీ కొట్టించారు. భర్త బయటకు వెళ్లగానే బంగారు ఆభరణాలు , లక్షన్నర నగదుతో 
Read Moreఇండియన్స్కి అమెరికా గుడ్ న్యూస్.. గ్రీన్ కార్డ్ నిబంధనల సరళీకరణ
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు కొద్ది రోజుల ముందు అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలో స్థిరపడాలనుకునే వారి కోసం జారీ చేసే గ్రీన
Read More












