దేశం

24న ద్రౌపది ముర్ము నామినేషన్

ఎన్డీయే కూటమి తరఫున రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి ద్రౌపది ముర్ము జూన్ 24న (శుక్రవారం) నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ అభ్యర్థిత్వం కోసం ఆమె

Read More

20 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు

రాష్ట్రంలో 20ఏళ్ల తర్వాత బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయని ఆ సమావేశాల స్టీరింగ్ కమిటీ చైర్మన్ లక్ష్మణ్ తెలిపారు. ఢిల్లీలోని బీజేపీ కార్య

Read More

29 నిమిషాల పాటు వృశ్చికాస‌నం.. వ‌ర‌ల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన ఇండియ‌న్‌

దుబాయ్‌లో ఉన్న భార‌తీయ యోగా టీచ‌ర్ గిన్నిస్ వ‌రల్డ్ రికార్డులకెక్కాడు. 29 నిమిషాల పాటు వృశ్చికాస‌నం వేసి, ఔరా అనిపించాడు. య&z

Read More

ముందే చెబితే రాజీనామా చేసేవాడిని

రెబెల్స్ పై రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారు సీఎం ఉద్ధవ్ థాక్రే. సీఎం పదవికి రాజీనామా చేయడానికీ  సిద్ధమని ప్రకటించారు. తన రాజీనామా లేఖ కూడా

Read More

రూ.34,615 కోట్ల కుంభకోణంలో కీలక మలుపు

బ్యాంకులను వేలకోట్లు  మోసం చేసి పారిపోయిన నీరవ్ మోడీని మించిన మరో కేసు వెలుగుచూసింది. అదే ‘దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్’ (డీహెచ్ఎ

Read More

శివసేన మాదే.. గవర్నర్ కు 34 మంది ఎమ్మెల్యేల లేఖ

మహారాష్ట్రలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. గంట గంటకు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మంత్రి ఏక్ నాథ్ షిండే తన అనుచర ఎమ్మెల్యేలతో తి

Read More

‘మీ అహంకారం 4 రోజులే’..  సంజయ్‌ రౌత్‌ ఇంటి వద్ద ఫ్లెక్సీ

ముంబై : మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్ఠంభన రెంరో రోజు కొనసాగుతోంది. తిరుబాటు చేసిన శివసేన మంత్రి ఏక్‌నాథ్ షిండే తన వెంట 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని

Read More

పోప్ ఫ్రాన్సిస్‌ను క‌లిసిన ఒడిశా సీఎం ప‌ట్నాయ‌క్‌

వాటిక‌న్ సిటీ : యూరోప్ టూర్‌లో ఉన్న ఒడిశా ముఖ్యమంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ వాటిక‌న్ సిటీలో క్రైస్తవ మ‌త గురువు పోప్ ఫ్

Read More

ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా రుచిరా కాంబోజ్ 

న్యూఢిల్లీ : ఐక్యరాజ్యసమితి (ఐరాస)లో భారత శాశ్వత ప్రతినిధిగా రుచిరా కాంబోజ్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం ప్రతినిధిగా వ్యవహరిస్తున్న టీఎస్‌ తిర

Read More

శివసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

మహారాష్ట్రంలో రాజకీయ సంక్షోభం కంటిన్యూ అవుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వం పతనం అంచున ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వంపై తన అనుచర ఎ

Read More

దేశ సైన్యాన్ని కేంద్రం నిర్వీర్యం చేస్తోంది : రాహుల్

అగ్నిపథ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, లేదంటే ఉపసంహరించుకునే వరకూ పోరాటం చేస్తామని కాంగ్రెస్  అధినేత రాహుల్ గాంధీ హెచ్చరించారు.

Read More

మరో రెండు రోజులు గడువు కోరిన సోనియా?

‘నేషనల్ హెరాల్డ్’ మనీలాండరింగ్ కేసులో రేపు ఉదయం (జూన్ 23న) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ హాజరుకా

Read More

ఠాక్రే ఇంట్లో సాయంత్రం 5 గంటలకు ఏం జరగబోతోంది..? 

శివసేన ఎమ్మెల్యేలందరికీ ఆ పార్టీ చీఫ్ విప్ సునీల్ ప్రభు లేఖలు సాయంత్రం 5 గంటలకు ఠాక్రే ఇంట్లో ముఖ్యమైన సమావేశం సమావేశానికి హాజరుకాని వారిపై వేట

Read More