దేశం

షిండే వర్గంలో 50 మంది ఎమ్మెల్యేలు!

అసోం గౌహతిలో రాడిసన్ బ్లూ హోటల్లో ఏక్ నాథ్ షిండే వర్గం ఎమ్మెల్యేల క్యాంప్ కొనసాగుతోంది. షిండే వర్గంలో రెబల్ ఎమ్మెల్యేల సంఖ్య 50 మందికి చేరినట్టు తెలుస

Read More

రెబల్ ఎమ్మెల్యేలపై శివసేన అనర్హత అస్త్రం

మహారాష్ట్ర రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఎత్తులు, ఫై ఎత్తులతో పాలిటిక్స్ ఫుల్ ఇంట్రస్టింగ్ గా మారాయి. తాజాగా శివసేన రెబల్ ఎమ్మెల్యేలు కీలక నిర్ణయం తీ

Read More

భార్య సంపాదనపై భర్త పెత్తనం

హైదరాబాద్, వెలుగు: దేశంలో 14 శాతం మంది ఆడవాళ్ల సంపాదనపై పూర్తి పెత్తనం మగవాళ్లే చెలాయిస్తున్నారు. ఈ విషయాన్ని ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్&zwn

Read More

మహారాష్ట్రలో నంబర్​గేమ్..

ఏక్​నాథ్​ షిండే శిబిరంలో 42 మంది 12 మంది​పై అనర్హత వేటు వేయాలంటూ డిప్యూటీ స్పీకర్​కు శివసేన లేఖ 24 గంటల్లో తిరిగి వస్తే ఎంవీఏ నుంచి బయటికొచ్చేం

Read More

ఎన్‌ఐఏ డైరెక్టర్‌ జనరల్‌గా దినకర్‌ గుప్తా

న్యూఢిల్లీ : సీనియర్‌ ఐపీఎస్ అధికారి దినకర్‌ గుప్తా జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) డైరెక్టర్‌ జనరల్‌గా నియమితులయ్యారు.  ఈ మేరకు

Read More

అసెంబ్లీ ఫ్లోర్ టెస్టులో ఎవరి బలాలు ఏంటో తెలుస్తాయి

మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. అయితే ఈ సంక్షోభ సమయంలో ఉద్ధవ్ థాక్రేకు ఎన్సీపీ, కాంగ్రెస్ లు అండగా నిలుస్తాయని శరద్ పవార్ ప్రకటించారు. ఈ స

Read More

కోవిడ్ ఉధృతిపై మన్సుక్ మాండవీయ సమీక్ష

దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ ఉన్నతాధికారులు, ఆరోగ్య నిపుణులతో సమీక్ష నిర్

Read More

తీర్థంతో పాటు.. కృష్ణుడి విగ్రహాన్ని మింగాడు

అనుకోకుండా కొన్ని ఘటనలు జరుగుతుంటాయి. అవి ప్రాణాల మీదకు వస్తాయి. తెలియకుండా కొన్ని వస్తువులను మింగేస్తుంటారు కొందరు. దీంతో వారిని రక్షించేందుకు డాక్టర

Read More

మధ్యప్రదేశ్లో లోయలో పడ్డ బస్సు..స్పాట్ లోనే ఐదుగురు..

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇండోర్-ఖాండ్వా రోడ్డులో బస్సులో ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 5గురు మృతి

Read More

బ‌రాత్‌లో కాల్పులు జ‌రిపిన పెళ్లికుమారుడు.. స్నేహితుడు మృతి

ల‌క్నో : ఉత్తరప్రదేశ్‌లో ఓ పెళ్లి వేడుకలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి కొడుకు జరిపిన కాల్పుల్లో అతని స్నేహితుడు ప్రాణం కోల్పోయాడు. ఈ విషాదక

Read More

ముదురుతున్న "మహా" సంక్షోభం

మహారాష్ట్ర రాజకీయాలు రంజురంజుగా సాగుతున్నాయి. రాబోయే రోజుల్లో బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారంటూ పోస్టర్లు వెలిశాయి. ఔరంగాబాద్ లో వెలి

Read More

కేంద్రమంత్రితో కేటీఆర్ భేటీ..వాటికి సహకరించాలని వినతి

మంత్రి కేటీఆర్ కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పూరీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. హైదరాబా

Read More

ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా పదవీకాలం పొడిగింపు

న్యూఢిల్లీ : ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది.

Read More