దేశం

రాజౌరిలో పేలని షెల్స్ లభ్యం

శ్రీనగర్: జమ్మూ రాజౌరి జిల్లాలోని సివిలియన్ ఏరియాల్లో పేలని అనేక షెల్స్ ను ఆర్మీ అధికారులు కనుగొన్నారు.- పాకిస్తాన్ ఆర్మీ పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేస

Read More

అణు యుద్ధాన్ని ఆపిన... భారత్, పాక్ కాల్పుల విరమణకు ఒప్పుకునేలా చేసిన: ట్రంప్

లేదంటే వాణిజ్యం ఆపేస్తమని చెప్పిన వాషింగ్టన్: భారత్, పాకిస్తాన్  మధ్య అణుయుద్ధం రాకుండా అడ్డుకున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్  

Read More

భారత్, పాకిస్తాన్ యుద్ధం బాలీవుడ్ సినిమాలా ఉండదు : ఆర్మీ మాజీ చీఫ్ నరవణే

దాని గాయాలు తరతరాలు వెంటాడుతాయి వార్ కంటే దౌత్యానికే ప్రాధాన్యం ఇవ్వాలని వ్యాఖ్య న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణపై వస్తున్న

Read More

ఆపరేషన్​ సిందూర్ సక్సెస్​ .. పాక్​ దాడులు సమర్థంగా తిప్పికొట్టాం: ఎయిర్ మార్షల్ ఏకే భారతి

చైనా పీఎల్ 15 క్షిపణిని నేలకూల్చాం స్వదేశీ తయారీ ఆకాశ్‌‌‌‌ను సమర్థంగా వినియోగించాం ఆ దేశంలో జరిగిన నష్టానికి బాధ్యత పాక్​ ఆ

Read More

బార్డర్​లో పాక్​ డ్రోన్లు .. సాంబా సెక్టార్​లో దాడులకు యత్నం.. గాల్లోనే కూల్చేసిన మన సైన్యం

ప్రధాని మోదీ ప్రసంగం ముగిసిన కొన్ని గంటల్లోనే పాక్​ దుశ్చర్య శ్రీనగర్: పాకిస్తాన్ మరోసారి రెచ్చిపోయింది. తన వంకరబుద్ధిని చాటుకున్నది. జమ్

Read More

మళ్లీ తోక జాడిస్తే అంతుచూస్తం .. జాతినుద్దేశించి ప్రసంగంలో ప్రధాని

ఇండియాపై ఒక్క టెర్రర్ అటాక్ జరిగినా వదలం పాకిస్తాన్​కు ప్రధాని నరేంద్ర మోదీ స్ట్రాంగ్​ వార్నింగ్ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్నోళ్లను కూకటివేళ

Read More

IPL 2025 రీషెడ్యూల్..బీసీసీఐ కీలక అప్డేట్.. ఆరు వేదికల్లో 17 మ్యాచ్లు

ఐపీఎల్ 2025 రీషెడ్యూల్ ప్రటకించింది బీసీసీఐ. ప్రభుత్వం ,భద్రతా సంస్థలతో విస్తృతమైన సంప్రదింపుల తర్వాత బోర్డు మిగిలిన సీజన్‌ను కొనసాగించాలని నిర్ణ

Read More

పాకిస్తాన్ దేశానికి పెద్ద విమానంలో చైనా యుద్ధ సామాగ్రి పంపిందా..!

పహల్గాం దాడి తర్వాత భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు..పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్రస్థావరాలపై భారత్ దాడులు..అనుకున్న లక్ష్యాలను ఛేదించిన భారత్.. అయి

Read More

పాక్ వక్రబుద్ది..మరోసారి కాల్పుల విమరణ ఉల్లంఘన..సాంబా సెక్టార్ లో డ్రోన్లతో దాడి

కాల్పుల విరమణ తర్వాత పాకిస్తాన్ మరోసారి ఉల్లంఘనలకు పాల్పడింది. కోలుకోలేని దెబ్బ తిన్నా  వక్రబుద్ది మార్చుకోని పాకిస్తాన్ సోమవారం(మే12) రాత్రి జమ్

Read More

సైన్యానికి నా సెల్యూట్.. సిందూర్ తుడిచేస్తే ఏం జరుగుతుందో పాక్కు చూపించారు.. : మోదీ

పహల్గాం ఉగ్రదాడితో భారత ఆడబిడ్డల నుదుట సిందూరాన్ని తుడిచేశారని.. సిందూరాన్ని తుడిచేస్తే ఏం జరుగుతుందో పాకిస్తాన్ కు మన సైన్యం చూపించిందని ప్రధాని మోదీ

Read More

భయపడి పాక్ తలవంచింది..మళ్లీ తోక జాడిస్తే అంతుచూస్తాం : ప్రధాని మోదీ

పాకిస్తాన్ నడిబొడ్డున ఉన్న ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశామన్నారు ప్రధాని మోదీ. గ్లోబల్ టెర్రర్ యూనివర్సిటీని కూల్చేశామన్నారు .  భారత్ దాడి తట్టుకోలేక

Read More

ఆపరేషన్ సిందూర్ ఆగదు.. పాకిస్తాన్ తో చర్చలు ఈ రెండింటిపైనే : ప్రధాని మోదీ

ఆపరేషన్ సిందూర్ ఆగదని.. జస్ట్ బ్రేక్ మాత్రమే అన్నారు ప్రధాని మోదీ. పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత తొలి సారి జాతినుద్దేశించిన మాట్లాడిన ప్రధాని మోదీ.. పాకిస

Read More

PoK ను వదలడం తప్ప పాకిస్తాన్కు గత్యంతరం లేదు: ప్రధాని మోదీ

ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని మోదీ తొలిసారి ప్రసంగించారు. పాకిస్తాన్ కు పీఓకే (పాక్ ఆక్రమిత కశ్మీర్)ను వదలటం తప్ప గత్యంతరం లేదని అన్నారు. పహల్గాం దాడ

Read More