
దేశం
పాక్ ఒక్క తూటా వేస్తే.. మీరు మిస్సైల్తో బదులివ్వండి.. త్రివిధ దళాలతో మోదీ
పాకిస్తాన్ విషయంలో త్రివిధ దళాలకు ఫ్రీ పవర్ ఇచ్చారు ప్రధాని మోదీ. ఆపరేషన్ సిందూర్ ప్రారంభం అయ్యాక తొలిసారి DGMOలతో సమావేశం అయ్యారు మోదీ. ఈ సంద
Read Moreపాక్ అటాక్ చేస్తే.. ఈ సారి విధ్వంసమే.. అమెరికా వైస్ ప్రెసిడెంట్తో ప్రధాని మోదీ
ఇండియా-పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘన అంశంపై ప్రధాని మోదీ అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తో చర్చించారు. ఈ సందర్భంగా జేడీ వాన్స్ తో మోదీ ఘాటు వ
Read Moreఏడాదికి 150 మిస్సైల్స్ ఉత్పత్తి.. బ్రహ్మోస్ అంటే భయపడుతున్న పాక్.. ఏంటి ఈ క్షిపణి ప్రత్యేకత..!
పాక్ కవ్వింపు చర్యలకు బుద్ధి చెప్పేందుకు ఇండియా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సక్సెస్ అవ్వడమే కాకుండా ఇంకా కొనసాగుతోందని ఆర్మీ ప్రకటించింది. పాక్ డ్రోన్స్,
Read Moreపుల్వామా దాడి మా పనే.. పాక్ సైనిక అధికారి సంచలన ప్రకటన..!
ఇండియా-పాక్ ఉద్రిక్తతల నడుమ పాకిస్తాన్ సైనిక అధికారి చేసిన ప్రకటన సంచలనంగా మారింది. పాకిస్తాన్ ఎయిర్ వైస్ మార్షల్ ప్రెస్ మీట్ లో భాగంగా పుల్వామా
Read Moreవేసవిలో ఎండుద్రాక్ష తినొచ్చా..? ఎలా తినాలి.. తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
ఎండుద్రాక్ష తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో మనకు తెలుసు. అయితే ఎండు ద్రాక్షను ఏవిధంగా తినాలో చాలా మందికి తెలియదు. ఎండు ద్రాక్షను ఎండు ద్రాక్ష
Read Moreయూపీలో బ్రహ్మోస్ క్షిపణి యూనిట్ ను ప్రారంభించిన కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్
భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం ( మే 11) యూపీ లోని లక్నో సిటీలో బ్రహ్మోస్ క్షిపణి  
Read Moreబ్రహ్మోస్ పవరేంటో పాక్ కు బాగా తెలుసు: యోగి ఆదిత్యనాథ్
బ్రహ్మోస్ పవరేంటో పాకిస్తాన్ కు బాగా తెలుసన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్. లక్నోలోని ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లో బ్రహ్మోస్ స
Read Moreఆపరేషన్ సిందూర్ ఇంకా ఆగలేదు..ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోందని ట్వీట్ చేసింది. తమకు అప్పగించిన టాస్క్ ను విజయవంతంగా పూర్తి చేశామని
Read Moreమే12న పాక్ తో చర్చలు.. ఏం చేద్దాం..ఎలా చేద్దాం.. మరోసారి మోదీ హైలెవల్ మీటింగ్..
భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య ప్రధాని మోదీ మరోసారి కీలక సమావేశం అయ్యారు. మోదీ తన నివాసంలో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్,సిడిఎస్ అనిల
Read Moreవెయ్యేళ్ళ తర్వాతైనా.. కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తా.. ట్రంప్ సంచలన పోస్ట్
అగ్రరాజ్యం అమెరికా మధ్యవర్తిత్వంతో భారత్, పాక్ కాల్పుల విరమణకు అంగీకరించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత శనివారం ( మే 10 ) సాయంత్రం సీజ్ ఫైర్ ను ఉల్
Read Moreకాళేశ్వరంలో పుష్కరశోభ.. మే 15 నుంచి సరస్వతి నది పుష్కరాలు
దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వర పుణ్యక్షేత్రం సరస్వతీ పుష్కరాలకు రెడీ అవుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో మే 15 నుంచి నిర్వహ
Read MoreSummer tour: గ్యాడ్జెట్స్..పోర్టబుల్ ఫ్యాన్.. ప్రయాణంలో ఉక్కపోత నుంచి రిలీఫ్
సమ్మర్లో చాలామంది టూర్లకు వెళ్తుంటారు. అలాంటివాళ్లు ఎంఏకే అనే కంపెనీ తీసుకొచ్చిన ఈ పోర్టబుల్ ఫేస్ ఫ్యాన్ని వెంట తీసుకెళ్తే ఉక్కపోత నుంచి కాస్త ఉపశ
Read Moreటెక్నాలజీ : మొబైల్ లో ఎమర్జెన్సీ అలర్ట్ ఆన్ చేశారా?
భారత్ అత్యవసర హెచ్చరికల కోసం ఎస్ఎంఎస్ లేదా నార్మల్ మొబైల్ నోటిఫికేషన్లలా కాకుండా ఎమర్జెన్సీ అలర్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఎమర్జెన్సీ అలర్ట్ ఆన్ చేసుక
Read More