ఎదురుకాల్పుల్లో దళ కమాండర్ లింగన్న మృతి

ఎదురుకాల్పుల్లో దళ కమాండర్ లింగన్న మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో మావోయిస్టులు- పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో న్యూడెమోక్రసీ దళ కమాండర్ ఒకరు మృతి చెందినట్లు తెలుస్తోంది. మావోయిస్టుల వారోత్సవాల సందర్బంగా.. గుండాల అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ చేశారు.  లింగన్న దళం – కూంబింగ్ పార్టీ పోలీసులకు ఎదురుపడటంతో.. కాల్పులు జరిగాయి. పోలీసుల అదుపులో బయ్యారం దళ కమాండర్ గోపి, గుండాల దళ కమాండర్ నరేష్ ఉన్నట్లు తెలుస్తోంది.