
కేటీఎం ఇండియా మనదేశంలో 390 డ్యూక్తో పాటు 250 డ్యూక్ బైక్స్ను లాంచ్ చేసింది. 250 డ్యూక్ ధర రూ.2.39 లక్షలు కాగా, 390 డ్యూక్కి రూ.3.10 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). రైడ్ మోడ్లతో కూడిన ఎంటీసీ, కార్నరింగ్ సూపర్మోటో ఏబీఎస్, ట్రాక్ స్క్రీన్, లాంచ్ కంట్రోల్, రైడ్- బై- వైర్, స్లిప్పర్ క్లచ్, టర్న్- బై- టర్న్ నావిగేషన్తో స్మార్ట్ఫోన్ కనెక్టివిటీతో, 5-అంగుళాల డిస్ప్లే, 800 ఎంఎం ఎత్తున్న సీటు, పెద్ద ఎయిర్బాక్స్ వంటివి వీటి ప్రత్యేకతలు.