నిజామాబాద్

తరుగు పేరుతో రైతుల నుంచి దోపిడీ

నిజామాబాద్, వెలుగు: యాసంగి సీజన్​వడ్ల కొనుగోలు షురువైన నేపథ్యంలో కడ్తా దోపిడీ మళ్లీ తెరపైకి వచ్చింది. 9 లక్షల టన్నుల కొనుగోలు లక్ష్యంగా జిల్లాలో 467 స

Read More

తెలంగాణ యూనివర్సిటీలో ఉద్యోగుల లెక్కలు తేలుతున్నాయి

నిజామాబాద్,  వెలుగు : తెలంగాణ యూనివర్సిటీలో వైస్​ఛాన్స్​లర్​రవీందర్​గుప్తా ఈసీ మెంబర్స్​ఆమోదం లేకుండా నియమించిన ఉద్యోగుల లెక్కలు తేలుతున్నాయి. రి

Read More

 మున్సిపాలిటీల్లో ఆధిపత్య పోరు!

మున్సిపాలిటీల్లో ఆధిపత్య పోరు! రెండు మున్సిపాలిటీల్లో జోరుగా  గ్రూప్ ​రాజకీయాలు అధికార పార్టీ  కౌన్సిలర్ల మధ్య పెరుగుతున్న  

Read More

పిడుగుపాటుతో గుండెనొప్పి వచ్చి రైతు మృతి

నిజామాబాద్ జిల్లాలో పిడుగుపడడంతో ఆ శబ్దానికి గుండెపోటు వచ్చి ఓ రైతు మృతిచెందాడు. మాక్లూర్ మండలం గుత్ప గ్రామానికి చెందిన బర్ల సాయన్న (సాయిరెడ్డి) అనే ర

Read More

‘డబుల్’ ఇండ్లు ఇవ్వాలని ఆందోళన

నెట్​వర్క్​, వెలుగు: ఇండ్లు లేని వారిని నిరుపేదలుగా గుర్తించి అందరికీ  డబుల్​ బెడ్​రూం ఇండ్లు ఇవ్వాలని సీపీఐఎంఎల్​ ప్రజాపంథా లీడర్లు డిమాండ్​చేశా

Read More

కామారెడ్డి జడ్పీ మీటింగ్​లో అధికారులపై బీఆర్ఎస్​ మెంబర్ల ఆగ్రహం

కామారెడ్డి , వెలుగు:  జిల్లా పరిషత్​సర్వసభ్య సమావేశంలో  బీఆర్ఎస్ సభ్యులే.. సమస్యలపై  గళమెత్తారు. గురువారం కామారెడ్డి జడ్పీ చైర్​పర్సన్​

Read More

‘సియర్​’ పోర్టల్ ​ద్వారా మొబైల్ ​రికవరీ

నిజామాబాద్ క్రైమ్, వెలుగు: పోగొట్టుకున్న మొబైల్​ను సియర్ పోర్టల్ ద్వారా ట్రేస్​​చేసి పోలీసులు 24 గంటల్లో బాధితుడికి అందజేశారు. ఈ నెల18 న సాయంత్రం నగరం

Read More

సదాశివ నగర్ మండల్ మీటింగ్​లో రసాభాస

కామారెడ్డి, వెలుగు: సదాశివనగర్​ మండల సర్వసభ్య సమావేశం బుధవారం రసాభాసగా మారింది. ఎంపీపీ అనసూయ అధ్యక్షతన సమావేశం ప్రారంభం కాగానే స్టేజీపై ప్రొటోకాల్​పాట

Read More

అక్రమ నియామకాలు, ప్రమోషన్లు రద్దు.. వాడీ వేడిగా టీయూ ఈసీ మీటింగ్ 

డిచ్​పల్లి, వెలుగు:  తెలంగాణ యూనివర్సిటీలో అక్రమ నియామకాలు, ప్రమోషన్లు రద్దు చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. వీసీ రవీందర్​ గుప్తా చెక్​ పవర్స్​ను క

Read More

రైతులను ఇబ్బంది పెడితే  సహించం : విఠల్​రావు

నిజామాబాద్, వెలుగు:   కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన వడ్లను దింపుకోకుండా  రైతులను ఇబ్బంది పెట్టే మిల్లర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని జడ్పీ

Read More

మండల మీటింగ్​లో రసాభాస.. ప్రోటోకాల్ పై ఎంపీపీ, ఎంపీటీసీ మధ్య వాగ్వాదం

కామారెడ్డి, వెలుగు: సదాశివనగర్​ మండల సర్వసభ్య సమావేశం బుధవారం రసాభాసగా  మారింది. ఎంపీపీ అనసూయ అధ్యక్షతన సమావేశం ప్రారంభం కాగానే స్టేజీపై ప్రొటోకా

Read More

బీజేపీ దగ్గర విజన్ ఉంది.. అందుకే జనం మా వైపు : తరుణ్ చుగ్

రాష్ట్రంలో రాజ్యాంగ వ్యతిరేక పాలన నడుస్తోందన్నారు బీజేపీ తెలంగాణ ఇన్ చార్జ్ తరుణ్ చుగ్.  బాన్సువాడ నియోజకవర్గం నుంచి భారీగా కార్యకర్తలు  బీజ

Read More

సాధారణ ఇంటికి రూ. 53 వేల కరెంట్ బిల్లు..

మారు మూల గ్రామం..పెంకుటిల్లు..అందులో ఒక ఫ్యాను..ఒక బల్బ్..వీటికి కరెంట్ బిల్లు ఎంత వస్తుంది. మహా అయితే రూ. 100, లేదా రూ. 200 ..వేసవి కాలం కదా...పోనీ ర

Read More