నిజామాబాద్

ఒక్క రాళ్లవానకుఊళ్లె పంటలన్నీ ఖతం!

కామారెడ్డి , వెలుగు :  వడగండ్ల వాన ఆ ఊరి రైతులకు కడగండ్లు మిగిల్చింది. ఈ నెల 25న కురిసిన రాళ్లవానకు కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం బోనాల్​లోని

Read More

కొనుగోలు కేంద్రాల్లో  టార్పాలిన్లు లేవ్!.. కిరాయికి తెచ్చుకుంటూ రైతుల తిప్పలు 

కామారెడ్డి , వెలుగు:  జిల్లాలో  వడ్ల కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి సెంటర్​కు టార్పాలిన్లు సప్లై

Read More

కామారెడ్డి జిల్లాలో ఎన్నికల స్టంట్స్ ​షురూ..

కామారెడ్డి , వెలుగు: జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల సందడి  మొదలైంది.  ఈ ఏడాది చివరలో  అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో ఓటర్ల దృష

Read More

హాట్​హాట్​గా​ టీయూ వ్యవహారం!

వీసీపై ఏసీబీ విచారణకు ఈసీ లెటర్​ ఆ అధికారం ఏసీబీకి లేదన్న వీసీ రవీందర్ ​గుప్తా భయపడుతున్న అకౌంట్స్​ఆఫీసర్లు..! నిజామాబాద్,వెలుగు: తెలంగాణ

Read More

వినూత్న రీతిలో ఐకేపీ వీవోఏల ఆందోళన

కోటగిరి/ఎడపల్లి/సిరికొండ, వెలుగు: తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ  గురువారం ఉమ్మడి కోటగిరి, ఎడపల్లి, సిరికొండ మండలాల్లో ఐకేపీ వీవోఏలు వినూత్న ర

Read More

ఆటోను ఢీకొట్టిన బొలేరో.. నలుగురు మృతి

  ఆటోను ఢీకొట్టిన బొలేరో నలుగురు మృతి నిజామాబాద్‌‌ శివారులో ఘోర ప్రమాదం మృతుల్లో తండ్రీ కొడుకులు.. పలువురికి గాయాలు నిజామ

Read More

నిజామాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో నుజ్జు నుజ్జు

నిజామాబాద్ శివారులోని అర్సపల్లి బైపాస్ రోడ్డులో వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం సాయంత్రం నిజామాబాద్ నుంచి రెంజల్ మండలం దూపల్లి వెళ్తున్న ఆట

Read More

నిజామాబాద్​ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి దుర్మరణం

నిజామాబాద్:  నిజామాబాద్​ పట్టణ శివారులోని అర్సపల్లి బైపాస్​రోడ్డు లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

Read More

మన ఊరు మన బడి బిల్లులు రాలేవని కాంట్రాక్టర్ ఆత్మహత్య

నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం కల్లడి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మన ఊరు మన బడి పనుల బిల్లులు రాలేవని కాంట్రాక్టర్ విజయ్ ఆత్మహత్య చేసుకున

Read More

టీయూ ఈసీ నిర్ణయాలపై  ఏసీబీ విచారణ

  టీయూ ఈసీ నిర్ణయాలపై  ఏసీబీ విచారణ ఏసీబీ డీజీకి లెటర్ ​రాయాలని ఈసీ నిర్ణయం విద్యావర్థిని  సస్పెన్షన్​కు తీర్మానం  నవీ

Read More

గింజ కూడా చేతికి రాలే.. కాల్మొక్త సార్ ​మీరే ఆదుకోవాలె

లింగంపేట, వెలుగు: ‘వడగండ్ల వానకు చేతికొచ్చిన వరి పంట నేలపాలైంది.. గింజ కూడా చేతికి రాలే.. కాల్మొక్త సార్ ​మీరే ఆదుకోవాలె’ అని నిజామాబాద్​

Read More

తడిసిన వడ్లు ప్రభుత్వం  కొనకపోతే నేను కొంటా : మహమ్మద్ షకీల్​

ఎడపల్లి, వెలుగు: తడిసిన వడ్లను కొనుగోలు కేంద్రాల్లో తిరస్కరిస్తే నేనే  కొంటానని  బోధన్ ఎమ్మెల్యే షకీల్ అన్నారు. బుధవారం ఎడపల్లి మండల కేంద్రం

Read More

అకాల వర్షంతో రైతులు ఆగమాగం.. చేతికొచ్చే దశలో పంటలన్నీ  నేలపాలు

వరికర్రలే మిగిలినయ్.. అకాల వర్షంతో రైతులు ఆగమాగం.. చేతికొచ్చే దశలో పంటలన్నీ  నేలపాలు కొనుగోలు కేంద్రాల్లోనూ తడిసిన కుప్పలు  ఉమ్మడి

Read More