నిజామాబాద్రూరల్, వెలుగు: ప్రజల ఆశీస్సులతో నిజామాబాద్ రూరల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని ఆ పార్టీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నియోజకవర్గంలోని మోపాల్, డిచ్పల్లి, నిజామాబాద్ మండలాలకు చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా భూపతిరెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్లీడర్లు అధికారాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలివిడిగా దోపిడీ లకు పాల్పడుతున్నారన్నారు. బీఆర్ఎస్వైఫల్యాలను గుర్తించిన ప్రజలు, ఈ ఎన్నికల్లో వారిని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో లీడర్లు ముప్ప గంగారెడ్డి, శేఖర్గౌడ్, కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రజల ఆశీస్సులతో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం : భూపతి రెడ్డి
- నిజామాబాద్
- October 31, 2023
లేటెస్ట్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- TS TET Halltickets 2024: తెలంగాణ టెట్ హాల్ టికెట్లు విడుదల
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- ఏపీలో హింసపై ఈసీ సీరియస్... పల్నాడు, అనంతపురం ఎస్పీలపై వేటు
- మీ మసాలాలు వద్దు సామీ : దిగుమతులపై యూకే ఆంక్షలు
- జీఎస్టీ ఎగవేస్తే ఎవరినైనా ఉపేక్షించవద్దు : సీఎం రేవంత్ రెడ్డి
- లైంగిక వేధింపుల ఆరోపణలపై డీఎంహెచ్వో అరెస్టు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- ICFAI యూనివర్సిటీ యాసిడ్ ఘటనపై పోలీసులు దర్యాప్తు
- బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి బిగ్ షాక్
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు