నిజామాబాద్

తడిసిన ధాన్యం కొనాల్సిందే.. లేదంటే... రైతుల హెచ్చరిక

అకాల వర్షాలు  రైతులను నట్టేట ముంచాయి. వడగండ్ల వాన చేతికొచ్చిన పంటను నీటిపాలు చేసింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటంతా తడిసిపోవడంతో రైతు

Read More

చేతికొచ్చిన వరి, పసుపు  పంట పూర్తిగా తడిసిపోయింది

ఉమ్మడి జిల్లాలో  కురిసిన భారీ వడగండ్ల వాన  దెబ్బకు రైతుల ఆశలు ఆవిరయ్యాయి. నిజామాబాద్​ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి ఈదురుగాలులు, భారీ వర్షం పడ

Read More

ఖైదీల పిల్లల ​బాధ్యత ఆఫీసర్లదే : సునీతా లక్ష్మారెడ్డి

నిజామాబాద్,  వెలుగు: మహిళా ఖైదీల పిల్లలను రెసిడెన్సియల్​స్కూళ్లలో చేర్పించాలని  స్టేట్​మహిళా కమిషన్​ చైర్​పర్సన్​ సునీతా లక్ష్మారెడ్డి జైలు

Read More

చెట్టు కొమ్మ విరిగిపడి మహిళ మృతి

అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచుతున్నాయి.  ప్రజల ప్రాణాలను బలిగొంటున్నాయి. కామారెడ్డి జిల్లాలో అకాల  వర్షం ఓ నిండు ప్రాణాన్ని తీసింది. భారీ

Read More

పెళ్లి కావాలి.. ప్రియుడి ఇంటిముందు ధర్నా

ప్రేమించానని వెంట పడ్డాడు.. తీరా సరే అన్నాక.. పెళ్లికి మొహం చాటేశాడు ఓ యువకుడు. వారిద్ధరి ప్రేమ కలకాలం గుర్తుండిపోయేలా ఉండాలని.. ఒకరిపేరు మరొకరు పచ్చబ

Read More

ఏ అన్యాయం జరిగినా ధైర్యంగా ఎదుర్కోవాలి: సునీతాలక్ష్మారెడ్డి

నిజామాబాద్ సిటీ, వెలుగు: మహిళల రక్షణ, భద్రత కోసం అమలు చేస్తున్న చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, అలాంటప్పుడు ఏ అన్యాయం జరిగినా ధైర్యంగా ఎదుర్కోవడానికి అవ

Read More

రాజీవ్ ​స్వగృహలోని ఇండ్లలో కనీస సౌకర్యాల్లేవు

కామారెడ్డి , వెలుగు:  రాజీవ్​స్వగృహలోని  అసంపూర్తి ఇండ్లు, ఖాళీ ప్లాట్ల అమ్మకాల ద్వారా భారీగా ఆదాయం సమకూరినా ప్రభుత్వం కనీస సౌకర్యాలు క

Read More

బోర్గంలో ఐకేసీ సెంటర్ ప్రారంభించిన ధాన్యం కొంటలేరు

రెంజల్​/ నిజామాబాద్ సిటీ, వెలుగు; రెంజల్​ మండలం బోర్గంలో ఐకేసీ ఆధ్వర్యంలో కొనుగోలు సెంటర్​ ప్రారంభించినా వడ్లు కొంటలేరని, ఇక్కడ పీఏసీఎస్​ ద్వారా కొనుగ

Read More

ఆటో బోల్తాపడి అత్త, అల్లుడు మృతి

వర్ని, వెలుగు : రంజాన్‌ అనంతరం ప్రత్యేక ప్రార్థనలు కోసం వెళ్తుండగా ఆటో బోల్తా పడడంతో ఇద్దరు చనిపోయారు. ఈ ప్రమాదం నిజామాబాద్‌ జిల్లా వర్ని మం

Read More

తాగునీటి కోసం అలమటిస్తున్న అడవి జంతువులు

గతేడాది పోసిన నీళ్లకు ఫండ్స్​రిలీజ్​ చేయని  ప్రభుత్వం పైసలు లేక నామ్​కే వాస్తేగా వ్యవహరిస్తున్న బీట్​ఆఫీసర్లు  తాగునీటి కోసం అలమటిస్త

Read More

రూ.26 కోట్లతో విలీన గ్రామాల అభివృద్ధి

నిజామాబాద్ రూరల్​, వెలుగు: నిజామాబాద్​ కార్పొరేషన్​లో విలీనమైన గ్రామాల అభివృద్ధికి స్పెషల్​గా రూ.26 కోట్లను ప్రభుత్వం శాంక్షన్​చేసిందని ఎమ్మెల్యే బాజి

Read More

నిజామామాద్​ టు లోకేశ్వరం బస్సు

నందిపేట, వెలుగు: నిజామాబాద్​ జిల్లా కేంద్రం నుంచి వయా నందిపేట, కొండూర్​మీదుగా నిర్మల్​జిల్లా లోకేశ్వరం గ్రామానికి ఆర్టీసీ బస్సును శనివారం అధికారులు ప్

Read More

తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ సమ్మె బాట

నిజామాబాద్ సిటీ, వెలుగు: తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించకుంటే ఏప్రిల్ 25 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తామని తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష, క

Read More