నిన్న కాంగ్రెస్​.. నేడు బీఆర్ఎస్ రోజుకో పార్టీలోకి జంప్

నిన్న కాంగ్రెస్​.. నేడు బీఆర్ఎస్ రోజుకో పార్టీలోకి జంప్

బోధన్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో లీడర్లు రోజుకో పార్టీ మారుతున్నారు. బోధన్​ టౌన్​లోని 18వ వార్డుకు చెందిన బీఆర్ఎస్​ లీడర్​ సాకేత్​వర్మ ఆదివారం మున్సిపల్​చైర్ పర్సన్​ తూము పద్మావతి  భర్త శరత్​రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ​కండువా కప్పుకున్నారు. రోజు గడవకముందే సోమవారం తిరిగి బోధన్​ ఎమ్మెల్యే షకీల్ సమక్షంలో  బీఆర్​ఎస్​లో చేరారు.