ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఎక్కడ చూసినా కరోనా భయాందోళనలే కనిపిస్తున్నాయి. దేన్ని ముట్టుకోవాలన్నా జనాలు భయపడిపోతున్నారు. కరోనా సోకకుండా ఎవరికి వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఈ క్రమంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) కీలక ప్రకటన చేసింది. ఆహారం ద్వారా కరోనా సోకదని ప్రకటించింది. ఆహారం ద్వారా కానీ, ప్యాకేజింగ్ ల ద్వారా కానీ కరోనా సోకినట్టు ఇంత వరకు ఒక్క కేసు కూడా రాలేదని తెలిపింది. ఆహార పదార్థాలను కొనుగోలు చేయడానికి భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి చైనా చేసిన ఓ పరిశోధనా ఫలితాలను WHO ఆధారాలుగా చూపింది.
ఆహారం, ప్యాకేజింగ్ ల ద్వారా కరోనా సోకదు: WHO
- విదేశం
- August 15, 2020
లేటెస్ట్
- త్వరలో పెరగనున్నAC ధరలు..ఎందుకో తెలుసా..?
- దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే..
- పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక .. బరిలో 52 మంది
- BCCI: భారత క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ కావలెను.. అర్హతలివే
- దేశ సంపదను ప్రజలకు పంచుతాం: భట్టీ విక్రమార్క
- ప్రధాని మోదీపై పిటిషన్... తిరస్కరించిన సుప్రీంకోర్టు
- ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కంగనా రనౌత్
- Krishnamma Day 3 Collections: కృష్ణమ్మ 3 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్..ఓపెనింగ్ డే కంటే మూడో రోజే ఎక్కువ
- అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు.. అందమూ మీ సొంతం!
- Boney Kapoor: మైదాన్ మూవీ ప్లాప్.. ఆడియన్స్కి RRR, పఠాన్ లాంటి సినిమాలు కావాలి.. నిర్మాత బోనీ కపూర్ షాకింగ్ కామెంట్స్
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- ఉద్యోగిపై కాటు వేసిన పాము
- గ్లాస్ గుర్తుకు ఓటేయమంటే.. ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు!
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ