ఖమ్మం: ఖమ్మం జిల్లాలో పెనుబల్లి మండలంలోని తహశీల్ధార్ కార్యాలయం ఎదుట ఓ వృద్ధురాలు పురుగు మందు డబ్బాతో ధర్నాకు దిగింది. మండలంలోని రామచంద్రరావు బంజర్ గ్రామానికి చెందిన దూదిపాళ్ళ కనకమ్మ అనే వృద్దురాలు… పాసు పుస్తకాలు మంజూరు చెయ్యడం లో తాహశీల్దార్ జాప్యం చేస్తూన్నారంటూ ఎమ్.ఆర్.ఒ. ఆఫీస్ ముందు ఆవేదన వ్యక్తం చేసింది. తనకు సంబధించిన ఆరు ఏకరాల భూమి విషయంలో పాస్ పుస్తకాలు జారీ చెయ్యకుండా అక్కడి అధికారులు ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటున్నారని వృద్దురాలు రోదిస్తున్నది.
MRO ఆఫీస్ ముందు పురుగు మందు డబ్బాతో వృద్ధురాలు ధర్నా
- తెలంగాణం
- July 17, 2020
లేటెస్ట్
- తెలంగాణలో వికలాంగ ఉద్యోగుల మనవి
- అభివృద్ధి మాటున రియల్ దందా
- పండుగ రోజుల్లో, వేసవి కాలంలో .. అదనపు రైళ్లను నడపాలి
- నువ్వు మగాడివైతే రెండు లక్షల రుణమాఫీ చెయ్ : కేటీఆర్
- నడిగడ్డ రోడ్లను పట్టించుకోలే
- కేశవానంద భారతి కేసు..న్యాయవ్యవస్థకు దిక్సూచి
- రేషన్ బియ్యం రీ సైకిల్ దందా
- కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే..పాలమూరుకు జాతీయ హోదా : చల్లా వంశీచంద్రెడ్డి
- ఏనుగుల గుంపు పట్ల అలర్ట్ గా ఉండాలి : శాంతారామ్
- ఫారిన్ వెళ్లెటోళ్ల కోసం ఎంటర్ప్రైజ్ ఎఫ్ఎక్స్ కార్డ్
Most Read News
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- వర్షాలు ఇక పోయినట్లే.. వచ్చే వారం నుంచి ఇక దబిడి దిబిడే!
- ఏందిరా ఈ వ్యాపారం..శ్రీ రాముడి ఫొటో ప్లేట్లలో బిర్యానీ సేల్స్..
- Deepthi Sunaina: లగ్జరీ కారు కొన్న దీప్తి సునైనా.. ఈసారి కాస్త డిఫరెంట్గా!
- 50 కార్లు, వంద మంది వలంటీర్లు.. మందీ మార్బలంతో కేసీఆర్ బస్సు యాత్ర
- అసదుద్దీన్పై ఈసీకి మాధవీలత ఫిర్యాదు
- తలుపులు పగులగొట్టి..పైపులు ఎత్తుకెళ్లి..!
- 25వేల టీచర్ల నియామకం చెల్లదు.. తీసుకున్న సాలరీ వడ్డీతోపాటు ఇచ్చేయాలి: హైకోర్టు
- బ్యాంకాక్ నుంచి 10 అనకొండల్ని పట్టుకొస్తూ.. బెంగళూర్ ఎయిర్ పోర్ట్లో దొరికాడు
- మెడికల్ షాప్పై దాడులు.. ఇట్రారోల్ టాబ్లెట్లు సీజ్