దేశంలో క్రమంగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు 

దేశంలో క్రమంగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు 

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ పాజిటివ్ ల సంఖ్య 961కి పెరిగింది. నగరాల వారీగా ఒమిక్రాన్ కేసులను చూసుకేంటే.. ఢిల్లీలో 263, మహారాష్ట్రలో 252, గుజరాత్ లో 97, రాజస్థాన్ లో 69, కేరళలో 65, తెలంగాణలో 62, తమిళనాడులో 45 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు భారత్ లో ఒమిక్రాన్ నుంచి 320 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక, గత 24 గంటల్లో దేశంలో 13,154 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి.   

మరిన్ని వార్తల కోసం: 

స్పీడ్ పెంచిన ‘చిట్టి’ 

వరి రాజకీయం టీఆర్ఎస్ ను ముంచనుందా..?

వరి రాజకీయం టీఆర్ఎస్ ను ముంచనుందా..?