తిరుమల:ఒక్క రోజు అన్నప్రసాద పథకానికి ఓ భక్తుడు రూ.కోటి విరాళం ఇచ్చాడు. ఢిల్లీకి చెందిన శ్రీనివాస కృష్ణ అనే భక్తుడు గురువారం ఒక్క రోజు అన్నప్రసాద పథకానికి కోటి రూపాయలు విరాళంగా అందించారు. విరాళాన్ని చెక్కు రూపంలో ఆలయ అధికారులకు అందజేసిన దాత.. తన కుటుంబ సభ్యులతో కలిసి తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు. అన్నప్రసాదం ట్రస్ట్ ప్రత్యేక అధికారి శ్రీ వేణుగోపాల్ తో కలిసి ఉదయం అల్పాహారం స్వీకరించారు.
ఒక్కరోజు అన్నప్రసాదం : వెంకన్నకు రూ. కోటి విరాళం
- ఆంధ్రప్రదేశ్
- August 16, 2019
లేటెస్ట్
- లింక్డిన్లో ఈ మూడు గేమ్స్
- జీపీ ఎన్నికల్లో..ముగ్గురు పిల్లలున్నా అవకాశం కల్పించాలి
- ఫోన్ ఛార్జర్కి డాక్టర్.. ఇది వాడితే మొబైల్ ఖరాబ్ కాదు
- ఎయిర్ ఇండియా విమానంలో మంటలు
- తిరుపతికి వెళ్తున్న బస్సులో అగ్నిప్రమాదం..
- డబ్బులు ఇవ్వాలని కౌన్సిలర్ భర్త బ్లాక్మెయిల్
- దేశంలో కులగణణ ఎందుకు .?
- Kalki 2898 AD: ప్రభాస్ కల్కి నుండి ఫస్ట్ సాంగ్ వచ్చేస్తోంది.. ఎప్పుడో తెలుసా?
- V6 వెలుగు ఎఫెక్ట్..మూలకుపడిన ఫారెస్ట్ జీప్ గ్యారేజీకి..
- V6 వెలుగు ఎఫెక్ట్..ఆర్ఎంపీలతో డీఎంహెచ్వో మీటింగ్
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వాట్సాప్లో డిలీటైయిన చాట్ ఇలా పొందొచ్చు
- గుడ్న్యూస్: గాల్లో తిరగనున్న హైదరాబాద్ జనాలు