హుజురాబాద్: దళితుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న దళితబంధు పథకం ఆగష్టు 16న హుజురాబాద్ లో ప్రారంభంకానుంది. ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రారంభించనున్నారు. ఈ నెల 16న మధ్యాహ్నం 2 గంటలకు హహుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలం శాలపల్లిలో జరిగే బహిరంగ సభలో 15 మంది దళితులకు ఈ పథకం కింద చెక్కులు అందజేయనున్నారు. అయితే ఎన్నో గొప్పలు చెప్పుకొని.. ఏకంగా సీఎం ప్రారంభిస్తూ.. ఆయన చేతుల మీదుగా అందించే చెక్కులు కేవలం 15 మందికే కావడంతో.. అంతటా చర్చనీయాంశంగా మారింది.
సీఎం సభలో దళితబంధు 15 మందికే..
- తెలంగాణం
- August 14, 2021
లేటెస్ట్
- ఇండియా ఫ్రీడం కోసం పోరాడిన ఐర్లాండ్ మహిళ
- లయన్స్ క్లబ్ఆధ్వర్యంలో నర్సింగ్డే
- కాల భైరవ ఆలయంలో వైశాఖ మాస పూజలు
- కష్టపడిన కార్యకర్తలకు రుణపడి ఉంటా.. : వెలిచాల రాజేందర్ రావు
- ఎల్లుండి నుంచి (మే 17) హైదరాబాద్ లో సినిమా థియేటర్లు మూసివేత
- జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో స్వర్ణోత్సవాలు
- జగిత్యాలలో తగ్గిన మిర్చి ధర
- ప్లాస్టిక్ టెక్నాలజీపై శిక్షణ
- దుర్వేషావలి దర్గాను దర్శించుకున్న కేటీఆర్
- భగీరథుడు అందరికీ ఆదర్శప్రాయుడు : తూడి మేఘారెడ్డి
Most Read News
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- T20 World Cup 2024: సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే.. జోస్యం చెప్పిన భారత మహిళా కెప్టెన్
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే..
- ఏంటి సామీ.. ఎంతసేపు.. ట్రాఫిక్ నరకంలో చిక్కుకున్న నగర వాసులు