మనోళ్లు 212 మంది తిరిగొచ్చిన్రు

మనోళ్లు 212 మంది తిరిగొచ్చిన్రు

ఇజ్రాయెల్ లో చిక్కుకున్న ఇండియన్లను తీసుకొచ్చేందుకు 'ఆపరేషన్ అజయ్'ని చేపట్టిన కేంద్ర ప్రభుత్వం మొదటి విడతలో 212 మందిని తిరిగి మన దేశానికి తీసుకొచ్చింది. శుక్రవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ నుంచి ఇండియన్లతో కూడిన మొదటి చార్టర్డ్ ఫ్లైట్ ఢిల్లీకి చేరుకుంది. ఓ చిన్నారితో పాటు మొత్తం 212 మంది మనోళ్లు విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు.