మహబూబ్ నగర్ జిల్లాలోని టాలెంట్ టెస్ట్ కు 4,500 మంది

మహబూబ్ నగర్  జిల్లాలోని  టాలెంట్  టెస్ట్ కు 4,500 మంది

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: శ్రీనివాస రామానుజన్  జయంతి సందర్భంగా ఉమ్మడి మహబూబ్ నగర్  జిల్లాలోని టెన్త్​ విద్యార్థులకు రామేశ్వరమ్మ ఎడ్యుకేషనల్  సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో నిర్వహించిన టాలెంట్  టెస్ట్ కు 4,500 మందికి పైగా హాజరయ్యారు. ప్రథమ బహుమతి కింద రూ.3 వేల నగదు, పరీక్షకు హాజరైన ప్రతి విద్యార్థికి మెడల్  బహూకరించనున్నట్లు నిర్వాహకులు మంకాల శ్రీనివాసులు తెలిపారు.