పెనుబల్లి, వెలుగు: స్థల వివాదంలో తమ్ముడు తిట్టాడని అన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రానికి చెందిన బొర్రా నాగేశ్వరరావు(55), వెంకటేశ్వరరావు అన్నదమ్ములు. కొంత కాలంగా ఇద్దరూ 4 అంగుళాల ఇంటి స్థలం విషయంలో గొడవ పడుతున్నారు. శనివారం పంచాయితీ పెట్టగా.. చెరో 2 అంగుళాల స్థలం విడిచిపెట్టి వాడుకోవాలని పెద్ద మనుషులు సూచించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు తనను తిట్టాడని నాగేశ్వరరావు పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు పెనుబల్లి ఏరియా హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. వియం బంజర్ పోలీసులు కేసు ఫైల్ చేశారు.
అన్నదమ్ముల మధ్య 4 అంగుళాల స్థలం గొడవ.. ఒకరి మృతి
- తెలంగాణం
- September 26, 2021
లేటెస్ట్
- హుజూరాబాద్ లో 350 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
- హనుమాన్ విజయయాత్ర ర్యాలీకి షరతులతో అనుమతివ్వండి
- టెట్కు 2.56 లక్షల అప్లికేషన్లు
- అక్రమంగా స్థలంలోకి వెళ్లిన ఏడుగురు అరెస్ట్
- ఐపీఎల్ టికెట్ల విక్రయంపై విచారణ జరపాలి
- వికారాబాద్ జిల్లా కోర్టుకు భూమిని కేటాయించండి : గడ్డం ప్రసాద్ కుమార్
- తలకొండపల్లిలో తహసీల్దార్ పై కిడ్నాప్ కేసు
- మళ్లీ వరద ముంపేనా .. ఇంకా పెండింగ్ లోనే ఫేజ్ –1 నాలాల పనులు
- ఇథనాల్ కంపెనీలను రద్దు చేయాలి.. ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్
- శ్రీరామనవమి శోభాయాత్రలో8 చైన్లు, 20పైగా సెల్ ఫోన్లు చోరీ
Most Read News
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- మామిడి ధర రూ.40వేలకు డమాల్
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- యాదగిరిగుట్టలో ఉత్తర్వులను తుంగలో తొక్కిన భద్రతా సిబ్బంది..
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- IPL 2024: అందమైన అభిమానిని చూసి కంట్రోల్ తప్పిన గిల్
- చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్