పానుగల్ మండలంలోని కేతేపల్లి ఎస్సీ కాలనీలో కొండచిలువ కలకలం

పానుగల్  మండలంలోని కేతేపల్లి ఎస్సీ కాలనీలో కొండచిలువ కలకలం

పానుగల్, వెలుగు: మండలంలోని కేతేపల్లి ఎస్సీ కాలనీలో మంగళవారం రాత్రి నౌసోల్ల చెన్నమ్మ ఇంటి పరిసరాల్లో కొండచిలువ కనిపించడంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. భయంతో కొండచిలువను చంపేశారు. చల్లటి వాతావరణం ఉండడం, కప్పల కోసం కొండచిలువ వచ్చి ఉంటుందని అంటున్నారు.

 ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు సూచించారు.