ముదిగొండ, వెలుగు: ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో కాళ్లకు ట్యాగులు, రెక్కలకు రంగు పూసిన పావురం కలకలం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని న్యూలక్ష్మీపురం గ్రామంలోకి సోమవారం ఉదయం రెక్కలకు రంగు, కాళ్లకు రంగురంగుల ట్యాగులతో ఓ పావురం వచ్చింది. దాన్ని చూసిన గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. ఇటీవల చైనా మిలిటరీ నిఘా కోసం పావురాలను వాడుతున్నారని, అలాంటిదే తమ గ్రామానికి వచ్చిందని అనుమానించారు. కొద్దిసేపటికి పావురం కాళ్లకు ఉన్న ట్యాగులను పరిశీలించగా పావురాల రేస్కోసం అలా కట్టినట్లు భావించారు. ట్యాగ్పై నంబర్లు, ఏపీ, కర్నూల్ అని రాసి ఉండటంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. సర్పంచ్ కాకదాని కన్నయ్య మాట్లాడుతూ.. ఫారెస్ట్ఆఫీసర్లకు సమాచారం ఇచ్చామని, పావురాన్ని వారికి అప్పగిస్తామని చెప్పారు.
ముదిగొండలో పావురం కలకలం
- తెలంగాణం
- February 1, 2022
లేటెస్ట్
- IPL 2024: సన్ రైజర్స్ ఘోర ఓటమి..6 ఓటముల తర్వాత ఆర్సీబీ విజయం
- పటాన్ చెరులో భారీగా గంజాయి పట్టివేత
- తెలంగాణ కోసమే దేవుడు నన్ను పుట్టించిండు:కేసీఆర్
- హార్లిక్స్ హెల్త్ డ్రింక్ కాదు..ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్
- PM Kisan: రైతులకు పీఎం కిసాన్ 17వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలుసా?
- జగన్ కోసం జనంలోకి భారతి..
- బర్గర్ ఒకరి ప్రాణం తీసింది.. మరొకరిని జైలుకు పంపింది..
- కాంగ్రెస్ లేకుండా చేయాలనుకుండు.. కేసీఆరే ఖతం అయ్యిండు: రాజగోపాల్ రెడ్డి
- IPL 2024: పటిదార్, కోహ్లీ మెరుపులు.. సన్ రైజర్స్ ముందు భారీ లక్ష్యం
- ఓట్ల కోసమే బీజేపీ తలంబ్రాల రాజకీయం: పొన్నం ప్రభాకర్
Most Read News
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- కోహ్లీ కోసం..ఉప్పల్లో ఆర్సీబీతో సన్రైజర్స్ మ్యాచ్..అందరి ఫోకస్ విరాట్పైనే
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- ఏప్రిల్ 26న ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఆంక్షలు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు