అమీర్ కు థ్యాంక్స్ చెప్పిన మోడీ

అమీర్ కు థ్యాంక్స్ చెప్పిన మోడీ

న్యూఢిల్లీ: బాలీవుడ్‌‌‌‌ యాక్టర్‌‌‌‌‌‌‌‌ అమీర్‌‌‌‌‌‌‌‌ఖాన్‌‌‌‌కు ప్రధాని నరేంద్ర మోడీ థాంక్స్‌‌‌‌ చెప్పారు. “ సింగిల్‌‌‌‌ యూజ్‌‌‌‌ ప్లాస్టిక్‌‌‌‌ను బ్యాన్‌‌‌‌ చేయాలని ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపును అందరం పాటిద్దాం” అని అమీర్‌‌‌‌‌‌‌‌ మంగళవారం ట్వీట్‌‌‌‌ చేయటంతో థాంక్స్‌‌‌‌ చెప్పారు. “ సింగిల్‌‌‌‌ యూజ్‌‌‌‌ ప్లాస్టిక్‌‌‌‌ను బ్యాన్‌‌‌‌ చేయాలని ప్రచారం చేస్తున్నందుకు థాంక్స్‌‌‌‌ అమీర్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌. మీ మాటలు ఇతరులకు ఇన్‌‌‌‌స్పిరేషన్‌‌‌‌” అని మోడీ బుధవారం ట్వీట్‌‌‌‌ చేశారు. ప్టాస్టిక్‌‌‌‌ను నిషేధించి పర్యావరణాన్ని కాపాడాలని స్వాతంత్ర్య దినోత్సవం రోజు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. అదే విషయాన్ని ఆయన మన్‌‌‌‌కీ బాత్‌‌‌‌లో కూడా ప్రస్తావించారు. అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 2 గాంధీ జయంతి రోజున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని అన్నారు.

మరిన్ని వెలుగు న్యూస్ కోసం క్లిక్ చేయండి