స్వామి వివేకానందకు మోడీ నివాళి

స్వామి వివేకానందకు మోడీ నివాళి

పశ్చిమ బెంగాల్ లో ప్రధాని మోడీ పర్యటన కొనసాగుతోంది. హౌరాకు వెళ్లిన ప్రధాని.. బేళూర్ మఠాన్ని సందర్శించారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వివేకానంద, రామకృష్ణ పరమహంసకు నివాళి అర్పించారు. ఉదయం ప్రార్ధనల్లో పాల్గొన్న ప్రధాని బేళూర్ మఠంలో సాధువులను ఉద్దేశించి మాట్లాడారు.