ఢిల్లీ : దక్షిణాది రాష్ట్రాల బీజేపీ ఎంపీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉదయం సమావేశమయ్యారు. పార్లమెంటు సమావేశాల సమయంలో ప్రధాని బీజేపీ ఎంపీలతో భేటీ కావడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ప్రధాని నివాసంలో ఎంపీలకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ప్రధాని అడిగి తెలుసుకున్నారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం, కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై ఎంపీలకు మోడీ దిశానిర్దేశం చేశారు. ప్రధానితో సమావేశానికి తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు హాజరవగా.. ఏపీ నుంచి జీవీఎల్, సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్ హాజరయ్యారు.
దక్షిణాది రాష్ట్రాల బీజేపీ ఎంపీలతో ప్రధాని భేటీ
- దేశం
- December 15, 2021
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- అసిఫాబాద్ భారీగా నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత...
- IPL 2024 Final: హైదరాబాద్ ఘోర ఓటమి.. ఐపీఎల్ 17వ సీజన్ విజేత కోల్కతా
- హైదరాబాద్ లో దంచికొట్టిన వాన.. ముగ్గురు మృతి
- ఫిట్ గా ఉండాలంటే ఇవి క్రమం తప్పకుండా తీసుకోండి..
- IPL 2024 Final: సన్రైజర్స్ చెత్త రికార్డు.. ఐపీఎల్ ఫైనల్ చరిత్రలో అత్యల్ప స్కోరు
- IPL 2024 Final: కోల్కతా బౌలర్ల విజృంభణ.. 113 పరుగులకు హైదరాబాద్ అలౌట్
- హీరో తొట్టెంపూడి వేణుపై కేసు నమోదు
- విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..
- ఖతార్ విమానంలో భారీ కుదుపులు.. 12 మందికి గాయాలు
- IPL 2024 Final: చేతులెత్తేసిన టాపార్డర్.. పీకల్లోతు కష్టాల్లో సన్రైజర్స్
Most Read News
- వైన్, విస్కీ, రమ్ , బీర్ .. వీటిలో ఏది బెటర్.. ఏది హానికరం..
- ఉమ్మడి వరంగల్లో హైవే పనులు వెరీ స్పీడ్
- Video Viral: బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు.. వేప చెట్టుకు.. మామిడి కాయలు.. ఎక్కడంటే...
- కరీంనగర్ హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల రైడ్స్
- ఆధారాలు లేని పిటిషన్ వేసినందుకు రూ.25 వేలు జరిమానా
- మద్యం సేవించడానికి కూడా ఆచారాలున్నాయి.. మందుబాబులకు తెలియని నిజం ఇదే..
- Weather update: రెమల్ తుఫాన్... రెడ్ అలర్ట్.. బెంగాల్, ఒడిశా అల్లకల్లోలం
- T20 World Cup 2024: ఆలస్యంగా అమెరికాకు కోహ్లీ.. బంగ్లా పోరుకు దూరం
- తెలంగాణ కిచెన్ : ఇలా ట్రై చేయండి..మామిడి పండుతో వెరైటీ వంటలు
- జూన్ 14 తర్వాత కూడా పాత ఆధార్ పనిచేస్తుంది: యూఐడీఏఐ