సుష్మా స్వరాజ్ కు ప్రధాని మోడీ నివాళి

సుష్మా స్వరాజ్ కు ప్రధాని మోడీ నివాళి

సుష్మా స్వరాజ్ పార్థీవదేహాన్ని  ప్రధాని నరేంద్ర మోడీ సందర్శించి నివాళులు అర్పించారు. వారి కుటుంబసభ్యులకు ప్రఘాడ సానుభూతి తెలిపారు. సుష్మా మరణం దేశానికి తీరని లోటని అన్నారు. ఢిల్లీ ప్రభుత్వం సుష్మా మృతికి సంతాపంగా రెండురోజులు సంతాపదినాలుగా ప్రకటించింది. పాజకీయాలకు అతీతంగా పలు పార్టీలనేతలు కన్నీటి పర్యంతం అవుతున్నారు. సిద్ధాంతాలు వేరైనా సుష్మాస్వరాజ్ అన్ని పార్టీలను కలుపుకు పోయేదని బెంగాల్ ముఖ్యమంత్రి మమత కొనియాడారు.