
తారక్, చెర్రీలతో రాజమౌళి తీయనున్న మల్టీస్టారర్ కోసం ఎప్పటి నుంచో ఫ్యాన్స్ ఎదురు చూస్తు న్నారు. ఈ నెల
పదకొండున సినిమా ప్రారంభమవుతోందని అనౌన్స్ చేసి అందరి ఆతృతకూ తెరదించాడు రాజమౌళి. ఇంకా కొత్త న్యూస్ ఏమిటంటే… ఈ సినిమా ఓపెనింగ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాబోతున్నాడని టాలీవుడ్ చెప్పుకుంటున్నారు. నిజమో
కాదో తెలియదు కానీ నిజమే అయితే మాత్రం ఎన్టీయార్, రామ్ రణ్ అభిమానులతో పాటు ప్రభాస్ అభిమానులకీ పండగే.