హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపది ద్రౌపతి ముర్ము

హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపది ద్రౌపతి ముర్ము

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ బేగంపేట కు చేరుకున్నారు. ఈ సందర్భంగా బేగంపేటలో రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. బేగంపేట నుంచి బొల్లారం వెళ్లనున్న రాష్ట్రపతి ముర్ము. రాష్ట్రపతి రాక సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. 

ఇవాళ్టి(డిసెంబర్ 18) నుంచి 23వరకు రాష్ట్రపతి రాష్ట్రంలో శీతాకాల విడిది కోసం వచ్చారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని బొల్లారం రాష్ట్రపతి నివాసంలో ఆమె బస చేయనున్నారు.