
హోం అప్లయెన్సెస్ సంస్థ ప్రెస్టీజ్ పీకేఎన్ఎస్ఎస్ 1.0 పేరుతో ఎలక్ట్రిక్ కెటిల్ను అందుబాటులోకి తెచ్చింది. ఇది టీ, కాఫీ వంటి బేవరేజెస్ను వేగంగా వేడి చేస్తుంది. దీని డిజైన్ కొత్తగా ఆకర్షణీయంగా ఉంటుంది.
ఈ కెటిల్ను అధిక- నాణ్యత గల స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేశామని ప్రెస్టీజ్ తెలిపింది. అంతేగాకుండా ఇది వెడల్పాటి మౌత్తో వస్తుంది కాబట్టి శుభ్రపరచడం సులభమవుతుంది. దీని ధర రూ.749.