న్యూఢిల్లీ: దేశంలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకీ కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటల్లో దాదాపు 2.50 లక్షల వైరస్ పాజిటివ్ కేసులు నమోదవ్వడాన్ని బట్టి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కరోనా విజృంభిస్తుండటంతో.. ఇప్పటికే చాలా రాష్ట్రాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు అమలు చేస్తుండగా.. మరికొన్ని వీకెండ్ లాక్ డౌన్ లు అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ రివ్యూ చేయనున్నారు. సాయంత్రం నాలుగున్నరకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. రాష్ట్రాల్లో కొవిడ్ పరిస్థితిని తెలుసుకోనున్నారు. పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎంలతో చర్చించనున్నారు. ఈ భేటీ ముగిసిన తర్వాత.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశం ఉంది.
నేడు ముఖ్యమంత్రులతో ప్రధాని భేటీ
- దేశం
- January 13, 2022
లేటెస్ట్
- రూ. 4లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిండు
- టీడీపీలో చేరిన డొక్కా మాణిక్య వరప్రసాద్..
- Harom Hara: అతడు పగబట్టిన కోడెత్రాచు..పగే అతడి ప్రాణం..కృష్ణ వీడియో వైరల్
- KKR vs PBKS: కేకేఆర్ ఓపెనర్లు వీర విధ్వంసం.. 10 ఓవర్లలో 8 సిక్సులు, 15 ఫోర్లు
- బీజేపీ అంటే బ్రిటీష్ జనతాపార్టీ..మోదీ కాలనాగులాంటోడు: సీఎం రేవంత్రెడ్డి
- బీజేపీ తెలంగాణకు అక్కరకు రాని చుట్టము : కేసీఆర్
- బరువు తగ్గాలని ఆపరేషన్.. ఆ తర్వాత చనిపోయిన యువకుడు
- Krunal Pandya: తండ్రైన కృనాల్ పాండ్య.. ఏం పేరు పెట్టారంటే..?
- VD12 Movie: పాటల్లేకుండా అనిరుధ్ - జెర్సీ డైరెక్టర్ సినిమా..ఆడియన్స్ ఊహించుకోగలరా?
- గుడ్ న్యూస్: CBSEలో ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు
Most Read News
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- అలర్ట్ : ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
- హార్లిక్స్ హెల్త్ డ్రింక్ కాదు..ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు
- భార్య వారసత్వ ఆస్తిని వాడుకుంటే.. భర్త తిరిగి చెల్లించాలి : సుప్రీంకోర్టు