రాష్ట్రంలో రెండు నెలల పాటు సముద్ర తీరంలో చేపల వేటను నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంతానోత్పత్తి కాలంలో మత్స్య ఉత్పత్తులను సంరక్షించేందుకు నిషేధాజ్ఞల్ని విధిస్తూ మత్య్సశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ వరకూ సముద్ర తీరంలో చేపల వేటను నిషేధించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. మొత్తం 61 రోజుల పాటు రాష్ట్రంలో చేపల వేటపై నిషేధం కొనసాగుతుందని తెలిపింది. సంప్రదాయ బోట్లు మినహా మిగిలిన బోట్లన్నింటికీ ఈ నిషేధం వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. చేపలు, రొయ్యలు సంతానోత్పత్తి కాలం కావటంతో వాటిని సంరక్షించి వాటి పెరుగుదలను ప్రోత్సహించేందుకు ఈ నిషేధం విధిస్తున్నట్టు వివరించింది. నిబంధనల్ని ఉల్లంఘిస్తే బోట్లు స్వాధీనం చేసుకోవటంతో పాటు తదుపరి డీజిల్ రాయితీలను నిలిపివేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.
జూన్ 14 వరకు చేపల వేట నిషేధం..
- ఆంధ్రప్రదేశ్
- April 8, 2020
లేటెస్ట్
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్పై పంజాబ్ ఘనవిజయం
- పీఓకేను స్వాధీనం చేసుకుంటం: అమిత్ షా
- Federation Cup 2024: బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ఖాతాలో స్వర్ణం
- T20 World Cup 2024: కోహ్లీతో జాగ్రత్త.. పాక్ ఆటగాళ్లను హెచ్చరించిన మాజీ కెప్టెన్
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- సీఎం జగన్ ఇంట్లో ముగిసిన రాజశ్యామల చండీయాగం
- రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు కేసీఆర్ పిలుపు
- ఏందమ్మా ఇది... . దోమల బ్యాట్ను ఇలా కూడా వాడతారా..
- టెట్ పరీక్ష హాల్టికెట్ల విషయంలో గందరగోళం
- PBKS vs RR: పంజా విసిరిన పంజాబ్ బౌలర్లు.. ఎదుట స్వల్ప లక్ష్యం
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- టూర్లకు పోతున్న లీడర్లు
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- యాదాద్రి పవర్ ప్లాంట్ ఫస్ట్ ఫేజ్ షురూ