రాష్ట్రంలో రెండు నెలల పాటు సముద్ర తీరంలో చేపల వేటను నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంతానోత్పత్తి కాలంలో మత్స్య ఉత్పత్తులను సంరక్షించేందుకు నిషేధాజ్ఞల్ని విధిస్తూ మత్య్సశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ వరకూ సముద్ర తీరంలో చేపల వేటను నిషేధించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. మొత్తం 61 రోజుల పాటు రాష్ట్రంలో చేపల వేటపై నిషేధం కొనసాగుతుందని తెలిపింది. సంప్రదాయ బోట్లు మినహా మిగిలిన బోట్లన్నింటికీ ఈ నిషేధం వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. చేపలు, రొయ్యలు సంతానోత్పత్తి కాలం కావటంతో వాటిని సంరక్షించి వాటి పెరుగుదలను ప్రోత్సహించేందుకు ఈ నిషేధం విధిస్తున్నట్టు వివరించింది. నిబంధనల్ని ఉల్లంఘిస్తే బోట్లు స్వాధీనం చేసుకోవటంతో పాటు తదుపరి డీజిల్ రాయితీలను నిలిపివేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.
జూన్ 14 వరకు చేపల వేట నిషేధం..
- ఆంధ్రప్రదేశ్
- April 8, 2020
లేటెస్ట్
- గ్రేటర్హైదరాబాద్లో 49 టీమ్స్తో కుక్కలను పడుతున్నం
- పూర్వ వైభవం దిశగా..రీజినల్ సైన్స్ సెంటర్
- ఎంబీబీఎస్ కౌన్సెలింగ్కు లైన్ క్లియర్
- ఎఫ్టీఎల్ ఎట్ల నిర్ధారిస్తరు?
- బియ్యం పక్కదారి పట్టించినోళ్లకు నో చాన్స్
- డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా పదోన్నతులు కల్పిస్తాం: మంత్రి దామోదర
- సవరించిన ఎంవీ యాక్ట్ 2019 ఎప్పటి నుంచి అమలు చేస్తరు?
- హైదరాబాద్లో దంచికొట్టిన వాన
- తిరుమల లడ్డూ వివాదం..రంగంలోకి కేంద్రం
- హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్ష ఫలితాలు విడుదల
Most Read News
- బలహీనపడిన రుతుపవనాలు..అలర్ట్ ఉన్న జిల్లాలివే..
- అంతా చంద్రబాబు కట్టు కథ.. తిరుమల లడ్డు వివాదంపై స్పందించిన జగన్
- Gold Rate Today: స్థిరంగా బంగారం ధరలు.. ఈరోజు ధరలు ఎంతంటే...
- telangana NEET counselling : గుడ్న్యూస్ : నీట్ కౌన్సెలింగ్లో తెలంగాణ విద్యార్థులకు ఊరట
- IND vs BAN 2024: తప్పు జరిగింది: నాటౌటైనా పెవిలియన్కు వెళ్లిన కోహ్లీ
- బిగ్ అలర్ట్.. రానున్న 3 గంటల్లో తెలంగాణలో మళ్లీ వాన
- Good Health : ఏ బ్లడ్ గ్రూప్ వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. ?
- IND vs BAN 2024: అంచనా తప్పింది: రోహిత్, సిరాజ్కు పంత్ క్షమాపణలు
- అవును నాకు ఆ సమస్య ఉంది: స్టార్ హీరోయిన్.
- హైడ్రా కేసును కొట్టివేయండి .. హైకోర్టులో చందానగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ పిటిషన్