హన్మకొండ కేడీసీ గ్రౌండ్ లో మాదిగ ఉపకులాల మహాదీక్ష నిరసన కార్యక్రమాన్ని వర్షం ఇబ్బందిపెట్టింది. మందకృష్ణ మాదిగ ఒకరోజు మహాదీక్ష చేసిన స్థలాన్ని వర్షం ముంచెత్తింది. నీడ కోసం వేసిన టెంట్ల నుంచి వర్షం కురిసింది. కార్యక్రమానికి హాజరైన వాళ్లు… తాము కూర్చున్న కుర్చీలను తలపై అడ్డుపెట్టుకుని తడవకుండా ఉండేందుకు ప్రయత్నించారు. వర్షంలోనూ తన దీక్షను కొనసాగించారు మందకృష్ణ.
వర్షంలోనూ కొనసాగిన ఎమ్మార్పీఎస్ దీక్ష
- తెలంగాణం
- September 22, 2019
లేటెస్ట్
- అమెరికా వైట్హౌస్లో సారే జహాసే అచ్చా సాంగ్: సమోసా, పానీపురీ వంటకాలు
- అంబులెన్స్ లోనే ప్రసవించిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే..
- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరామర్శ
- జగదీశ్ రెడ్డి అవినీతిపై విచారణ జరిపిస్తాం : రాంరెడ్డి దామోదర్ రెడ్డి
- నల్గొండ పార్లమెంట్ స్థానంలో..74.02 శాతం పోలింగ్ నమోదు
- సీఐని సస్పెండ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆందోళన
- ఈవీఎంల తరలింపు ప్రక్రియ పరిశీలన
- కోర్టు భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలి
- కూటి కోసం కోటి తిప్పలు!
- మల్లు నందిని సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు
Most Read News
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- T20 World Cup 2024: సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే.. జోస్యం చెప్పిన భారత మహిళా కెప్టెన్
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే..
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- Ester Noronha: ఒంటరిగా ఉండలేకపోతున్నా.. నాకు పెళ్లి చేసుకోవాలనుంది!
- కవితకు బిగ్ షాక్.. కస్టడీ పొడిగింపు